బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ పట్టణం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్లో నిర్వహించనున్న సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్న సందర్భంగా గులాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సా
రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్లోని మాయగార్డెన్లో ఎరుకల ఆత్మీయ సమ్మేళనానికి పద్మాదేవేంద
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుంచానని, మీ ఆడబిడ్డలా నన్ను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అ
BRS | మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి నడిచేందుకు నడుంబిగిస్తు
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని, బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ తెలంగాణను నంబర్వన్ స్థానంలో నిలుపుతారని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం హ
దేశంలో 24 గంటలు కరెంట్ ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మెదక్ బీఆర్ఎస్ అభ్య ర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పాపన్నపేట మండ లపరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిం
అమలు కాని హామీలను ఇస్తు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల (బీజేపీ, కాంగ్రెస్) మాయమాటలను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగ
MLA Padmadevender Reddy | హత్యాయత్నానికి గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar reddy) త్వరగా కోలుకోవాలని మెదక్ సీఎస్ఐ చర్చి(,CSI Church)లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం ప్రార్థన�
మీ ఆడబిడ్డను.. మీ ముందుకు వస్తున్నా.. నన్ను ఆదరించి మరొక్కసారి అసెంబ్లీకి పంపించండి.. ఇప్పటికంటే మరింత మెరుగైన అభివృద్ధి సాధిస్తా.. అని బీఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రి�
మెదక్ నియోజకవర్గ ప్రజలకు మైనంపల్లి హన్మంతరావు ఏం చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని సూరారం, భాగీర్థిపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్న
మాఇంటి ఆడబిడ్డ.. ఆమెను మరోసారి ఆశీర్వదించండి.. అని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో ఆదివారం జిల్లా మున్నూరు కాపు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సం�