మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, దర్పల్లి, శేరిపల్లి ఎంపీటీసీలతో పాటు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మ
MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తోపాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే ప
మెదక్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కండ్లు తెరవాలని, కాంగ్రెస్ పార్టీలో 15 ఏండ్లుగా ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నా పార్టీ గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదికి పది స్థానాలను గెలిచి క్లీన్స్వీప్ చేయాలని బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్త�
ఆడబిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్లో ఆరోగ్య ఉప కేంద్రం భవనం, ముదిరాజ్ భవనం, గొల్లకురుమ భవనం, ఎస్�
మెదక్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హైదరాబాద్కు వెళ్లిన ఆయ�
మెదక్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ప్రారం
బీఆర్ఎస్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రేమ సీఎం కేసీఆర్కు తప్పా మరో ప్రాంతానికి చెం దిన వారికి ఎందుకుంటుందని ప్ర�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే తెలంగాణను నెంబర్వన్గా తీర్చిదిద్దుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలు కలిపి మెదక్ జిల్లాలో కొత్తగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి రానున్నది. ఆగస్టు నెలలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన శంఖారావ సభలో రామాయంపేట
మెదక్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన నా యకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు �
గణేశ్ నిమజ్జనోత్సవాన్ని శుక్రవారం మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మండపాల్లోని గణపయ్యలను కోలాటాలు, మేళతాళాలు, నృత్యాలతో గంగమ్మ ఒడికి చేర్చారు. బోలో గణేశ్ మహారాజ్ కీ జై నినాదాలతో అంతటా ఆధ్యాత్మిక �