మెదక్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హైదరాబాద్కు వెళ్లిన ఆయన మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తిరుపతిరెడ్డితో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
మెదక్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి హైదరాబాద్లో శుక్రవారం తన అనుచరులతో కలసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.