మెదక్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రానున్న సీఎం ప్రజా ఆశీర్వాద సభకు మెదక్ జిల్లా కేంద్రంలోని
మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతిరెడ్డితోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు.
మెదక్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హైదరాబాద్కు వెళ్లిన ఆయ�
కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులకు విలువ లేదని, డబ్బు సంచులు, నోట్ల కట్టలకే ఆ పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నదని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు
మెదక్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేక కింది స్థాయి నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది. తాజాగా కాంగ్రెస్ జిల�