Minister Gangula | తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కులాన్ని రాజకీయంగా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)అన్నారు. మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ ప్యాలెస్�
తండాల్లో ఘనంగా స్వాగతం పలికిన గిరిజనులు మీ ఆడబిడ్డగా అడుతున్న.. అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా.. ఆలోచించి ఓటేయాలి. పదేండ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోకి ఎవరు వస్తే గొడవలు అవుతున్నాయో ప్�
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెదక్ నియోజకవర్గంల�
ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి.. మరొకరు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి. ఒకప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. మెదక్ నియో�
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జోరు ముందు కాంగ్రెస్, బీజేపీ బేజారవుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ని మరోసారి ఎమ్మెల్యేగా గెలి�
మైనంపల్లి దెబ్బతో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని క్యాడర్ అంతా బీఆర్ఎస్ గూటికి చేరుతున్నది. చిన్నశంకరంపేట మండలానికి చెందిన నలుగురు ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు �
Medak | జిల్లాలోని మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. గురువారం చిన్న శంకరంపేట మండలం వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి( MLA Padmad
మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి అన్ని పార్టీల నేతల మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. పద్మాదేవేందర్రెడ్డిని గెలిపిస్తేనే నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని నాయకుల�
రామాయంపేట, అక్టోబర్ 16: సీఎం ప్రత్యేక కార్యదర్శి పెంటపర్తి రాజశేఖర్రెడ్డి మాతృమూర్తి రత్నమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని దవాఖానకు వెళ్లి బాధిత �
MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి అన్ని పార్టీల నాయకుల మద్దతు రోజురోజుకు పెరుగుతున్నది. ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి గెలిపిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన�
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారు ప్రచార రంగంలోకి దిగేందుకు అ�
MLA Padmadevender Reddy | : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అమలు అవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(�
అంసతృప్తులు.. రాజీనామాలు.. ఆందోళనలతో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. పార్టీలో తమకు ప్రాధాన్యం, గౌరవం లేదంటూ గ్రామ, మండలం, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు రాజీనామాలు చేస్త�