MLA Padmadevender Reddy | 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అ�
తనకు రాజకీయ ఓనమాలు నేర్పించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని, సీఎం కేసీఆర్ హయాంలోనే మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటైందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుంచి పూరించబోతున్నారు. ఇప్పటికే మాకు అపూర్వ ప్రజా స్పందన వస్తున్నది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అభ్యర్థ్ధుల ప్రకటన బీఆ�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కనుమరుగు చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని, ఈ నెల 23న మెదక్లో జరిగే సీఎం సభకు వేలాదిగా కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార�
మెదక్ నుంచి తిరుపతికి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును నడపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రైల్వేబోర్డు అధికారులకు విన్నవించారు. శుక్రవారం హైదరాబాద్లో రైల్వే బోర్డు డీఆర్�
అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ, గౌడ సంఘం ఆధ్వర్యంలో పసుపులేరు ఒడ్�
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వెళ్తున్న మంత్రి మెదక్�
అంబేద్కర్ ఆదర్శప్రాయుడని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు.
MLA Padmadevender Reddy | వివిధ పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించి బీఅర్ఎస్లో చేరడం అభిందనీయమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హవేళీఘనపూర్, మెదక్ మండలంలోని నాగపూర్, తిమ్మనగర్, మక�
గిరిజన తండావాసుల కళ సాకారమైంది. మెదక్ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలు చేస్తానన్న హామీని ఎమ్మెల్యే నెరవేర్చారు. మెద క్ నియోజకవర్గంలో 11 కొత్త గ్రామ లపంచాయతీలను చేయించారు. గిరిజనుల చిరకాల �
ప్రజా గాయకుడు, రచయిత, యుద్ధనౌక గద్దర్(74) ఇక లేరు. హైదరాబాద్లోని అపోలో దవాఖానలో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 10 రోజుల క్రితం గుండెపోటుతో గద్దర్ దవాఖానలో చేరారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. భారీ వర్షాలు కురుస్తున్నందున మలేరియా, డెంగీ, చికున్గున్యా, డయేరియావంటి రోగాలు వ్యాప్తి చెందే అవకాశమున్నందున వైద్యారోగ్యశాఖతో పాట�
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప
రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపుతోనే జిల్లాలో వరద ముప్పు తప్పిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు అన్ని శా
జిల్లాలో భారీవానలు పడుతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. వర్షాలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందొద్దని, అండగా ఉండి ఆద