తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతి అని, పల్లె, పట్టణ ప్రగతితోనే గుణాత్మక మార్పులు సంభవిస్తాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
తెలంగాణలో పండుగలా దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ను ఎమ్మెల్యే, కలెక్టర్ రాజర్ష�
తెలంగాణ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు, యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రన్ కార్యక్రమానికి ఉదయం 6 గంటల నుంచే ఎమ్మెల్యే
జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందుతున్నదని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులేసి విజయం సాధించారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం క�
తెలంగాణ రాష్ర్టాభివృద్ధ్దికి నిధు లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు. రామాయంపేట మండలం కోనాపూర్ పెద్దతండాలో బుధవారం సేవాలాల్, జగదాంబమా�
కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, తెలంగాణ దేశానికి తలమానికంగా మారి
‘దేశం మొత్తంలో గృహావసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే’.. అని ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మనిషి పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తూ విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్రావు అన్నారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని, భవిష్యత్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు, మహిళల పూనకాలు, బ్యాండ్మేళాల మధ్య మెదక్ పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మాతా నల్లపోచమ్మ బోనాల ఉత్సవం అంగరంగవైభవంగా జరిగింది.
కారును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికు ల కథనం ప్రకారం.. పాపన్నపేట మండ లం ఎల్లాప
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతినెలా 2, 16 తేదీల్లో మెదక్లో అధికారులతో కలిసి క్యాం పు కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేంవేందర్రెడ్డి నిర్వహిస్తున్నారు.