నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంగళవారం ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. దశాబ్దాలుగా ఒప్పందం ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తూ నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజు ఫైలుపై సంతకం చేయడంత
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడొద్దని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి భరోసా కల్పించారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని కూచన్పల్లిలో ఈదుర�
అన్నదాతను అకాల వర్షం ఆగం చేసింది. ఆరుగాలం పంట పండించేందుకు కష్టపడ్డ రైతు ఆశలపై పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన ‘నీళ్లు’చల్లింది. మంగళవారం రాత్రి కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వానతో మెదక్, సంగారెడ్డి జ�
మెదక్ జిల్లాలో అకాలవర్షంతో భారీ నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానతో జిల్లావ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలు నేలకొరిగాయి. జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, చిన్�
ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు, పెద్ద పెద్ద వడగండ్లు ప్రజలను వణికించాయి. మంగళవారం రాత్రి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం పడి జనజీవనాన్ని ఆగంచేసింది. మరికొద్ది రోజుల్లో చేతికి అందుతాయనే వే�
మంజీరా నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. గరుడగంగ మంజీరా పుష్కరాలను రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి శనివారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొదటి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల
మెదక్ జిల్లా పేరూరు వద్ద గరుడ గంగ తీరాన వెలసిన సరస్వతీ మాత ఆలయ సమీపంలో మంజీర నది పుషరాలు శనివారం ప్రారంభమయ్యాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల వద్ద తాగు�
‘కాంగ్రెస్, బీజేపీలు తమ పాలన ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తారా..? అనవసరమైన విమర్శలు మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రామా�
సంక్షేమం, వినూత్న పథకాల అమలు, సమర్థ పాలన..ఇలా ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీ�
రాజ్యాంగం రాసిన మహాపురుషుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని జ�
ఏ రాష్ట్రంలోనూ అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలతో ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు. రైతుల బతుకులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ను మరువొద్దని ఆయన