సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేదని, ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని సీఎం కే
చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని దయార రోడ్డుకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో ప్రభుత్వం రూ. 7.80 కోట్లు మంజూరు చేసిందని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు.
మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడటంతో జిల్లా ప్రజలు రాకపోకలు ఎక్కువ కావడంతో ప్రధాన రోడ్లతో పాటు పట్టణంలోని అంతర్గత రోడ్లు సైతం రద్దీగా మారాయి. ముఖ్యంగా మార్కెట్ రోడ్డు ఎల్లావేళల రద్దీగా ఉండి వాహనాలతో పాటు ప�
రామాయంపేట మున్సిపల్లోని సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల అభివృద్ధికి రూ. 9కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 2, 3, 4, 5, 8, 9, 10, 11 వార్డులకు ఒక్కో వార్డులోని అభివృద్ధి
మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిక�