గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏడుపాయల దుర్గా భవాని జాతరను వైభవోపేతంగా నిర్వహించామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలుస్తున్నది. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి.
గ్యాస్, పెట్రోలు, నిత్యవసర వస్తువుల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్ర జల నడ్డి విరిచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు.
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియామకమయ్యారు.
జీవో 58, 59 ద్వారా క్రమబద్ధీకరించిన ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలను మంబోజిపల్లి గ్రామానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు ఆదివారం పంపిణీ చేశారు.
సర్కారు దవాఖానలు ‘అమ్మ’కు వరంలా మారాయి. మెరుగైన వైద్య సేవలతో తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి తల్లీబిడ్డల సంరక్షణకు కృషి చేస్తున్నది. ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్, 1
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా శివాజీ అందరినీ ఆదరించేవాడని, ఒక క్రమశిక్షణతో పలు రాజ్యాలను జయించి ఆదర్శంగా నిలిచారన్నారు.
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు.
ఈ ఏడాది నుంచి మెదక్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, తరగతులను ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర�