వైద్య, ఆరోగ్య శాఖ మెగాటోర్నీల్లో సత్తాచాటాలి మంత్రి హరీశ్రావు మెదక్లో సింథటిక్ ట్రాక్ ప్రారంభం మొదలైన రాష్ట్రస్థాయి జూ. అథ్లెటిక్స్ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 24: రానున్న రోజుల్లో ఒలింపిక్స్, ఆసి�
మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందేలా చూస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే �
నిజాంపేట,జూలై21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహలకు చెక్ పడిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం నిజాంపేట మండలానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు
నిజాంపేట,జూలై6 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిక అవుతున్నారని మొదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవార�
మెదక్ రూరల్, జూన్07 : దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు
మెదక్ మున్సిపాలిటీ, మే 15 :భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం. ఆంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా క�
మెదక్ మున్సిపాలిటీ, మే 8 : జిల్లా కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 8 నుంచి 20 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధ�
మెదక్, మే 2 : సమస్యల పరిష్కారం కోసమే మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మీ కోసం నేనున్నా కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు �
హవేళీఘనపూర్, ఏప్రిల్ 29 : రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ నేతలకు కనీస అవగాహన లేదు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నా
మెదక్ : రైతుల సంక్షేమం, రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనేందుకు ముందుకు రాకపోయినా రైతుల స
మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ మండలం మాచవరం వద్ద చోటు చేసుకుంది. కాగా, సంగారెడ్డి పర్యటన ముగించుకొ
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో నూతన రథం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళం అందజేశారు. సంబంధిత చెక్కును ఆలయ కమిటీకి మ�
గర్భిణుల కోసం 9 జిల్లాల్లో అమలు వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు హైదరాబాద్ మార్చి 11 (నమస్తే తెలంగాణ): గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని పోషకాహార లోపం అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో వచ్చే నెల ను�