ఈరోజుల్లో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదు. వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంత�
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం తడిసి ముద్దయింది. దీంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మెదక్ బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బుధవారం రాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో చ�
MLA Padmadevender Reddy | ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం చౌట్లప�
తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదర్శప్రాయుడని, నాలుగు తరాలకు స్ఫూర్తినీయుడని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముం దుకెళ్తామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ప్రజాసంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రామాయంపేట బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిర్మా�
మెదక్ నియోజకవర్గానికి చెందిన యువతీ, యవకులు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత డ్రైవింగ్ ల
24 గంటలు వద్దు.. 3 గంటలు చాలు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, దీంతో ఆ పార్టీ నిజ స్వరూపం బయటపడిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేం�
దేశవ్యాప్తంగా పోడుభూముల పట్టాల పంపిణీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణం సాయికృష్ణ గార్డెన్లో నర్సాపూర్, మెదక్ �
ల్లాలో గురుపౌర్ణమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలుచేపట్టారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంద�
మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ చెందిన 21 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నేత దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆమె ని�
పేదల ఆరోగ్యానికి మరింత భరోసా లభించనున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా పర
తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్�