ఇల్లటూరి హరీశ్ అనే వ్యక్తికి బీఆర్ఎస్వీతో ఎటువంటి అధికారిక సంబంధం లేదని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి ఆర్గనైజేషన్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ను నార్కెట్పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించార
పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండి�
BRSV | రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నట్వంటి కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మా నాయకుడు హరీశ్ రావు మీద వర్షాలు పడకుండా తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు చేస్తున్నారని మాట్లాడటం హేయమైన చర్య అని.. �
BRSV : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత విజయమని బీఆర్ఎస్వి(BRSV) రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ అన్నారు.
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్నగర్లో సమరభేరి మోగించగా, తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి �
KTR | ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు.
భారత రాష్ర్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమ స్ఫూర్తితో కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 22,23,24 తేదీలలో పలు కార్యక్రమాలను ని�
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, కాళేశ్వరం జలాలతో సూర్యాపేట బీడు భూములను సస్య శ్యామలం చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి రాష్ట్ర ఉపాధ్యక్
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. గురువారం దేవరకొండ పట్ట�
వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన