సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిని బీఆర్ఎస్ అనుబంధ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుడుగుల సతీష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు.
KCR | బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ చేసిన సేవలను పు�
కేసీఆర్ 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదలతో పట్టు విడవకుండా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29 నాడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారని మాజీ కార్పొ�
బీఆర్ఎస్ విద్యార్థి (BRSV) పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటను హైదరాబాద్లోని నందినగర్�
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన “దీక్షా దివస్”ను పురస్కరించుకుని, “కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం�
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృ తం చేసిన చారిత్రక ఘట్టం నవంబర్ 29ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్గా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిర్ణయించారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బి.ఫార్మసీ, బీఈడీ, ఎంఈడీ, బీపెడ్ వంటి నూతన కోర్సులు, అలాగే కొత్త ప్రొఫెషనల్ కాలేజీలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయం ప్రధాన గేట
ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చేపడుతున్న నిరవధిక బంద్కు బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్వీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు బుధవారం హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా స్కాలర్షిప్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే యాజమాన్యాలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపట్టనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తె�
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మండిపడ్డారు.
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ మూడో రోజుకు చేరుకుంది.
BRSV | గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.