మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ప్రజల్లోకి చేరవేసేందుకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని బృందాలు పరీవాహక ప్రాంతాల్లో కదం త�
బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలో సర్వే నంబర్లు 467, 468, 462లో ఉన్న గృహాలను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడాన్ని వెంటనే రద్దు చేసి వాటిని జాబితా నుండి తొలగించాలని బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్
Gellu Srinivas Yadav | మూసీ నదిని శుద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంట
కార్మికుల హక్కులను కాలరాసేలా కేం ద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదం తొక్కారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ సం స్థల�
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు మంగళవారం తెల్లవా
అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం పెన్పహాడ్ మండల బీఆర్ఎస్వీ నాయకులను పో
బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ ఆలేరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి ఎండీ జమాల్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తి మండల బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చ�
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకులను మంగళవారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు ఆయన బీఆర్ఎస్వీ నాయకులు..
అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం సిరిసి�
BRSV | విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఉద్యమాలను అణిచివేయాలని చూడటం దుర్మార�
BRSV Protest | అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంల�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంజిరెడ్డికి యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడప�
నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తే ఉద్యమిస్తామని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్ కుమార్ అన్నార�