భారత రాష్ర్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమ స్ఫూర్తితో కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 22,23,24 తేదీలలో పలు కార్యక్రమాలను ని�
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, కాళేశ్వరం జలాలతో సూర్యాపేట బీడు భూములను సస్య శ్యామలం చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి రాష్ట్ర ఉపాధ్యక్
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. గురువారం దేవరకొండ పట్ట�
వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చే స్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేడు డీఈవో ఆఫీస్ల వద్ద నిరసన చేపడుతున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యా�
BRSV | ఊట్కూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ నారాయణపేట్ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రైవే
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు ఎంఈఓ బోయిని లింగయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజక
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించ
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని వర్సిటీ విద్�
బీఆర్ఎస్వీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధి బృందం పేర్కొన్నది. తెలంగాణ భవన్లో గేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్వీ ప్రతినిధులు మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించార�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని వర్సిటీ బీఆర్
NEET Paper Leak | నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ
Gellu Srinivas | బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుక�