కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్వీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు బుధవారం హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా స్కాలర్షిప్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే యాజమాన్యాలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపట్టనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తె�
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మండిపడ్డారు.
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ మూడో రోజుకు చేరుకుంది.
BRSV | గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
BRSV | గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి విద్యార్థుల�
గ్రూపు-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ ఇల్లెందు నియోజకవర్గ విద్యార్థి విభాగ నాయకుడు
గ్రూప్-1 పరీక్షలో చోటుచేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జి
టీపీసీసీకి కమిషన్ ఏజెంట్ గా టీజీపీఎస్సీ మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయ�
Group-1 | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు.