జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట బీఆర్ఎస్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన
Nemmadi Shravan kumar | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU)లో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉం
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జూపెల్లి దుర్గాప్రసాద్ డిమాండ్ చే�
దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పని చేస్తున్న భాస్కర్ బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మ�
ఇల్లటూరి హరీశ్ అనే వ్యక్తికి బీఆర్ఎస్వీతో ఎటువంటి అధికారిక సంబంధం లేదని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి ఆర్గనైజేషన్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ను నార్కెట్పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించార
పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండి�
BRSV | రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నట్వంటి కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మా నాయకుడు హరీశ్ రావు మీద వర్షాలు పడకుండా తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు చేస్తున్నారని మాట్లాడటం హేయమైన చర్య అని.. �
BRSV : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత విజయమని బీఆర్ఎస్వి(BRSV) రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ అన్నారు.
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్నగర్లో సమరభేరి మోగించగా, తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి �
KTR | ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో (Delhi) విద్యార్థులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా రేపు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించకున్నారు.
భారత రాష్ర్ట సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమ స్ఫూర్తితో కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో 22,23,24 తేదీలలో పలు కార్యక్రమాలను ని�