Balka Suman | గోదావరి నదీ జలాల విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు.
గోదావరి నీటిని కొల్లగొట్టేందుకు ఏపీ సర్కారు చేపట్టిన బనకచర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పోరాటాలకు బీఆర్ఎస్వీ నడుం బిగించింది. తెలంగాణను ఎడారిగా మార్చే బనకచర్లను అడ్డుకునేందుకు మరో ఉద్యమం చేస
KTR | ప్రశ్నించే విద్యార్థులపై కేసులు పెట్టే కాంగ్రెస్ పార్టీ పోలీస్ రాజకీయం చెల్లదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తే విద్యార్థి నేతలపై అక్రమ కేసులను నమోదు �
గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు రమావత్ రమేశ్నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను విద్య�
BRSV Campaign | గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు ఆంధ్ర బనకచర్ల అడ్డుకుంటాం అనే నినాదంతో కళాశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బీఆర్ఎస్వీ శ్రీకారం చుట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి మానేరు వాగు నేడు �
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గోదావరి జలాల దోపిడీకి చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బ�
ఆంధ్ర జలదోపిడీపై కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి కావేరికి గురువారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రాపోలు నవీన్కుమార్ సైకిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్బాబు �
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నోముల శంకర్యాదవ్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కేం�
BRSV | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ ధర్నా చేపట్టింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరారు. వారికి ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలోని అనుముల శ్రీనివాస్�