BRSV | పదవ తరగతి పుస్తకాలలో పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠ్యాంశాన్ని తీసివేయడం దుర్మార్గమని బీఆర్ఎస్వీ నాయకుడు అవినాష్ బాలెంల ఆవేదన వ్యక్తం చేశారు.
Tunga Balu | తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
BRSV | పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు.
BRSV | ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు.. బీ కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండ
రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, బీఆర్ఎస్వీ వ�
‘ఆది ధ్వని’ సంస్థతో ఉస్మానియా యూనివర్సిటీ చేసుకున్న భూముల లీజు ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రొఫెసర్ క్వార్
సిరిసిల్లలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులపై దాడిని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో సీఎ రేవంత్ రెడ్డి బుద్ధులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వచ్చినట్లు ఉ�
రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల వరకు ఇంజినీరింగ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులే పెంచవద్దని, తాజాగా ఫీజుల పెంపు యోచనను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ రాష్ట్ర ప్రభు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్ తీవ్రంగా ఖండించ�
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ముస్లిం సంఘాల ఆధర్వంలో నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో ర్యాలీ �
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన యువతను దగా చేస్తున్నదని, గత ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్ఠాత్మక పథకాలను నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనునాయక్ మండిపడ్డారు.
ఈ నెల 27 వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు దండుగా కదిలిరావాలని, ఈ సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్ల�