ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా’ అనే కథనాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చే
నల్లగొండ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాద శాఖ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ ఏ�
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై మహా న్యూస్ ఛానల్ చేసిన ఆసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ ఖమ్మం జిల్లా నాయకుడు జూపల్లి రాము తెలిపారు. ఆదివారం
రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి యాద క్రాంతి (Yada Kranthi) డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల పే
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ అన్నారు. బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం నేరేడుచర్ల జడ్
ఫ్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ ఫ్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోమ్మరబోయిన నాగార్జున అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండలోని బోయవాడలోని ప్
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.
BRSV | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు నడిపిల్లి విజిత్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్�
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున డీఈఓ భిక్షపతికి మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వినతిపత్రం అందజ�
దో తరగతి పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసివేడయం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. దీనికి నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని అంబ
బస్ పాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.