కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తి మండల బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చ�
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకులను మంగళవారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు ఆయన బీఆర్ఎస్వీ నాయకులు..
అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం సిరిసి�
BRSV | విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. ఉద్యమాలను అణిచివేయాలని చూడటం దుర్మార�
BRSV Protest | అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంల�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంజిరెడ్డికి యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడప�
నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తే ఉద్యమిస్తామని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్ కుమార్ అన్నార�
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్�
ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ సోమవారం ఆందోళన చేపట్టింది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సి�
సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేయకపోయినా బుధవారం తెల్లవారుజామునే మహాత్మాగాంధీ యూనిర్సిటీ హాస్టళ్లలోకి పోలీసులు వెళ్లి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు కలుషిత ఆహారం అందించడం, ఆహారంలో గుట్కా ప్యాకెట్ రావడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్