BRSV | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నేతలను పోలీస�
Srinivas Goud | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర
గ్రూప్-1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్ చేశారు.
Gellu Srinivas | 20 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేయాల్సింది పోయి కాళేశ్వరం కమిషన్ పేరు మీద కేసీఆర్ మీద విష ప్రచారం చేస్తున్నారన్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు �
BRSV | నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను విడుదల చేసింది.
బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యను జైలుకు పంపడం అప్రజాస్వామ్యమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో జంగయ్యను
‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే.. మన పొలాల్లో గోదావరి నీళ్లు పారాలంటే మళ్లీ కేసీఆరే రావాలి..మనమందరం ఆ దిశగా పనిచేయాలి’ అంటూ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆకలి, ఉద్యోగాల ముచ్చట మరిచి మ
బీఆర్ఎస్వీలో టీఆర్వీఎస్పీ విలీనం కానున్న నేపథ్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరి
BRSV: తెలంగాణమే గుండె చప్పుడుగా ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్కు విశేషంగా మద్దతు లభిస్తోంది. బీఆర్ఎస్వీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన పరిషత్ (TRVSP) విలీనమైంది.
Hanamkonda : ఈనెల 26న హైదరాబాద్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగే విద్యార్థి సదస్సుకు తరలిరావాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర (Sharat Chandra), యూనివర్సిటీ ఇంఛార్జ్ జెట్టి రాజేందర్ (Jetty Rajender) పిలుపునిచ�
బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు రేపు అనగా జూలై 26వ తేదీన జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణకు జలగండంగా మారే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ బీఆర్ఎస్వీ విద్యార్థి