మూడు రోజుల క్యాంపెయిన్కు ప్రధాని మోదీ రష్యా యుద్ధంతో ప్రపంచమంతటా టెన్షన్ సాయం కోసం అక్కడ భారతీయుల ఎదురుచూపు అయినా ఎన్నికల ప్రచారానికే ప్రధాని మోదీ మొగ్గు వారణాసి, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప�
సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్ ముంబై, మార్చి 2: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో మార్కెట్ వరుస రెండ్రోజుల లాభాలకు బుధవారం చెక్పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 778 పాయింట్లు క్షీణించి 55,469 పాయింట్ల �
బంగారం @52,000 హైదరాబాద్లో రూ.52,040గా నమోదు రూ.72,100 పలికిన కిలో వెండి న్యూఢిల్లీ, మార్చి 2: బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పతనం.. పసిడి ధరలను పరుగులు పెట్టిస�
రష్యా సైనికులు కొందరు ఉక్రెయిన్పై దాడికి ఏమాత్రం సిద్ధంగా లేరా? అన్య మనస్కంగానే దాడులు చేస్తున్నారా? ఉక్రెయిన్లోని పరిస్థితులను చూసి చలించిపోతూ.. ఏడ్చేస్తున్నారా? అంటే అవుననే అంటోంది ఓ రిపోర�
రష్యా సైనికుల బాంబుల వల్ల ఉక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. ఉక్రెయిన్లోని ఖార్ఖీవ్ పట్టణంపై మిస్సైల్తో దాడి చేశారు. ప్రజల నివాసాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయ�
ఒకే ఒక్క పాస్పోర్ట్. 16 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడింది.రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి కాపాడుకోవడానికి ఓ బాలుడు తన పాస్పోర్టును అడ్డుగా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రష్యా సైనికుల బు
రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని వ్యవహారాలను సెట్ చేసే.. ఉక్రెయిన్పై దాడులకు దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు దాడులు చేయడానికి తగిన ప్రదేశాలను ఎంచుకోవడం, దాడులు చేసే విషయంలో వ్
న్యూఢిల్లీ : ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతున్నది. ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలింపును వేగవంతం చేసిన కేంద్రం.. ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నది. తాజాగా ఖార�
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా దాడులను పెంచుతోంది. కీవ్, ఖార్కీవ్ ప్రాంతాల్లో బాంబు దాడులను తీవ్రతరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, టీవీ టవర్, పోలీస్ బిల్డింగ్… ఇలా పలు ప్రాంతాల�
రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఆ దేశ ప్రతిపక్ష నేత ఎలెక్సీ నెవెలనీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పుతిన్ అసలు రష్యా పౌరుడే కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ తాను
రష్యాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని మూసేశారు. అక్కడి సిబ్బంది కూడా వెళ్లిపోయారు. దీంతో పాటు ఉక్రెయిన్ రాయబార కార్యాలయ గేట్లను కూడా సీల్ చేసేశారు. ఇక.. కార్యాలయంపై ఉండే ఉక్రెయిన్ జాతీయ జెండ
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఖార్కీవ్పై రష్యా చేసిన దాడిలో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కీవ్, ఖార్క�