మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా, అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో జరిగే విచారణలో పాల్గొనేందుకు నిరాకరించింది. దీని కోసం తమ ప్రతినిధులెవ్వరినీ పంపకూడదని రష్యా నిర్ణయించింది. గత నెల 24న రష్యా దా�
మాస్కో: పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మూడవ రౌండ్ శాంతి చర్చల్లో ‘నిర్మాణాత్మక’ వ�
న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 15,920 మంది భారతీయ విద్యార్థులను 76 విమానాల ద్వారా స్వదేశానికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గరిష్ఠం�
న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్తలు అద్భుతమైన వారంటూ జర్మన్ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ ప్రశంసించారు. సంక్షోభ సమయాల్లో ఏం చేయాలో అన్నది వారికి బాగా తెలుసని కితాబు ఇచ్చారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంల�
వాటికన్ సిటీ: ఉక్రెయిన్లో రక్తం, కన్నీళ్లు ఏరులై పారుతున్నాయని పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఆయన ఖండించారు. క్యాథలిక్ చ�
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధంలో ఇప్పటి వరకు 2,100కుపైగా సైనిక కేంద్రాలను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. 74 నియంత్రణ పాయింట్లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ కేంద్రాలు, 108 ఎస్-300, బక్ ఎం-1, విమాన నిరోధక క్ష�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 11వ రోజుకు చేరింది. అయితే ఆదివారం నాటికి 11,000 మందికిపైగా రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. రష్యాకు చెందిన 44 యుద్ధ విమానాలు, 48 సైనిక హెలికాప్టర్లను కూల్చివ�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ఎఫ్-22 యుద్ధ విమానాలపై చైనా జెండాలు అమర్చి రష్యాపై బాంబులు వేయా�
Russia – Ukraine War | ఓ వైపు దేశరక్షణ. మరోవైపు ప్రజాసంరక్షణ. ఇదీ ప్రస్తుతం ఉక్రెయిన్ జవాన్ల ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకుతగ్గట్టే.. కీవ్ నగరంలో ధ్వంసమైన ఓ భవంతి శిథిలాల్లో ఏడుస్తున్న ఓ పసిగుడ్డును అక్కున చేర్చ�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆ దేశంలోని భారతీయులు, భారత విద్యార్థుల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం కొ
ఓ వైపు దేశరక్షణ. మరోవైపు ప్రజాసంరక్షణ. ఇదీ ప్రస్తుతం ఉక్రెయిన్ జవాన్ల ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకుతగ్గట్టే.. కీవ్ నగరంలో ధ్వంసమైన ఓ భవంతి శిథిలాల్లో ఏడుస్తున్న ఓ పసిగుడ్డును అక్కున చేర్చుకొని సంరక�