కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆ దేశంలోని భారతీయులు, భారత విద్యార్థుల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం కొ
ఓ వైపు దేశరక్షణ. మరోవైపు ప్రజాసంరక్షణ. ఇదీ ప్రస్తుతం ఉక్రెయిన్ జవాన్ల ముందున్న ప్రధాన కర్తవ్యం. అందుకుతగ్గట్టే.. కీవ్ నగరంలో ధ్వంసమైన ఓ భవంతి శిథిలాల్లో ఏడుస్తున్న ఓ పసిగుడ్డును అక్కున చేర్చుకొని సంరక�
మాస్కో: పశ్చిమ దేశాలు బందిపోట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై మండిపడింది. చాలా పెద్దదైన రష్యాను ప్
కీవ్: ఉక్రెయిన్లోని సుమీ కాల్పుల మోతతో మారుమోగుతోంది. దీంతో అక్కడున్న భారత విద్యార్థుల క్షేమంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసిం
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రెచ్చగొట్టడం వల్లనే కీలకమైన జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్పై రష్యా దాడి చేసిందని ఆ దేశ మాజీ ప్రధాని మైకోలా అజరోవ్ ఆరోపించారు. రష్యా మీడియా స్పుత్న�
ఉక్రెయిన్పై రష్యా సేనల దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం ప్రారంభమైన సమయం నుంచి ఇప్పటి వరకూ ఉక్రెయిన్�
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర పోరు నడుస్తున్న నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్కు మద్దతుగా ఈ యుద్ధంలో తమ దళాలు పాలు పంచుకోవడానికి సిద్ద�
రష్యా అధ్యక్షుడు పుతిన్పై అమెరికా సెనెటర్ లిండ్సీ గ్రాహమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ను భౌతికంగా అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉ