ఉక్రెయిన్పై రష్యా రోజురోజుకీ అత్యంత పాశవికంగా దాడులకు తెగబడుతున్నా.. భారత ప్రభుత్వం మాత్రం అక్కడి భారతీయులను తరలించడంలో అలసత్వం వహిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి , తృణమూల్
న్యూఢిల్లీ : యుద్ధంలో ఉక్రెయిన్పై పట్టు సాధించేందుకు రష్యా ప్రమాదకర చర్యలకు దిగుతున్నది. ఉక్రెయిన్పై వాక్యూమ్ బాంబులతో దాడి చేస్తూ రష్యా విధ్వంసం సృష్టించిందని అమెరికాలోని ఉక్రెయిన్ రాయబార కార్య�
రష్యా అత్యంత పాశవికంగా ఉక్రెయిన్పై విరుచుకుపడుతూనే వుంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సామాన్యులపై కూడా రష్యా విచక్షణా రహితంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప�
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాలకు ప్రతిగా ఆంక్షలు విధిస్తున్నది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఐరోపాలోని 36 దేశాలు రష్యా విమానయాన సంస్థపై నిష�
కీవ్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా దళాలు రాజధాని కీవ్ స్వాధీనానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. కీవ్ను అన్ని వైపుల రష్యా సైన్యం చుట్టుముట్టింది. ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. �
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఐదో రోజుకు చేరింది. ఇరు దేశాలు ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు తలపడుతున్నాయి. రాజధాని కీవ్ స్వాధీనానికి రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ గట్టిగా ప
న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థుల పట్ల ఉక్రెయిన్ సైనికుల దాష్టీకంపై ఆ దేశ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలిఖా స్పందించారు. దీని గురించి భారతీయ అధికారుల వద్ద ఉన్న సమాచారమే తన వద్ద ఉందన్నారు. కాగా, విద్యార్థులను ఉక�
కీవ్: ఉక్రెయిన్కు వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం అభ్యర్థించారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రత్యేక విధానం ద్వారా ఐరోపా కూటమ
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధం ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతుం
కీవ్ : బెలారస్ వేదికగా మరికొద్ది సేపటల్లో రష్యా – ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగనున్నాయి. రష్యా సైనిక చర్యలో ఎప్పటికీ ఎంతో నష్టపోయిన ఉక్రెయిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చర్చలకు ముందు ఉక్రెయిన్ అధ్య�
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. తూర్పు ఐరోపా దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని ప�
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష న�
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అణ్వాయుధ బలగాలను హై అలెర్ట్గా ఉంచాలని ఆర్మీ చీఫ్లను ఆదివారం ఆదేశించారు. ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో ప