కీవ్: తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీగా మూల్యం చెల్లించుకుంటున్నదని ఉక్రెయిన్ తెలిపింది. తమ ఆర్మీ 4,300 మంది రష్యా సైనికుల్ని హతమార్చిందని ఉక్రేనియన్ డిప్యూటీ రక్షణ మంత్రి హన్నా మాల్యార్ ఆదివారం తెలిప
ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. ప్రధాన నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతో మాతృభూమిపై మమకారంతో సామాన్యులు కూడా గన్ను పట్టుకుంటూ.. కదన రంగంలోకి దిగుతున్నారు. మొన్నటికి
కీవ్: రష్యా దురాక్రమణపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే)ను ఉక్రెయిన్ ఆశ్రయించింది. అక్రమంగా తమ దేశంపై దాడి చేసి మారణ హోమాన్ని సృష్టిస్తున్న రష్యాపై చర్యలు కోరుతూ ఐసీజేకు దరఖాస్తు చేసింది. సైనిక కార్
కీవ్: ఉక్రెయిన్లో రష్యా సైన్యం చెలరేగిపోతున్నది. కొన్ని చోట్ల హద్దులు దాటి ప్రవర్తిస్తున్నది. రష్యా దళాలు దూసుకు వస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని అన్ని నగరాలు నిర్మానుష్యంగా మారాయి. షాపులన్నీ మూసివ
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు ఇతర ప్రధాన నగరాల స్వాధీనానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప�
భారత్ ఎల్లప్పటికీ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యూపీ ఎన్నికల సందర్భంగా బైరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భం
కీవ్: పొరుగు దేశమైన బెలారస్లో చర్చలకు రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది. తమ దేశంపై యుద్ధం కోసం రష్యా సైనికుల మోహరింపునకు బెలారస్ సహకరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన�
ఉక్రెయిన్లోని చైనీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేంతగా పరిస్థితులు లేవని, కాస్త సంయమనంతోనే ఉండాలని ఉక్రెయిన్లోని చైనా రాయబార కార్యాలయం సూచించింది. రష్యా దాడి ముగిసిన తర్వాతే వారిని చైనాకు త�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడో రోజూ బాంబుల మోత కొనసాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలు, ప్రజల నివాసాలపై కూడా రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెందిన