ఉక్రెయిన్కు చెందిన సైనిక యుద్ధ విమానం కీవ్ సమీపంలో కుప్పకూలినట్లు సమాచారం. అయితే ఇందులో 14 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఎందరు ప్రాణాలను కోల్పోయారు, ఎందరు బతికారన్న విషయాల�
ఉక్రెయిన్ గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గగనతలం ఆంక్షలు ఎత్తేయడంతోనే ఉక్�
ఉక్రెయిన్లో ఉండిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఉక్రెయిన్లో పరిస్థితులు గంభీర స్థితిలో ఉన్నాయన�
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ప్రకటించిన కొద్దిసేపట్లోనే సైన్యం దాడులకు దిగింది. రాజధాని కీవ్తో సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిం�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఆర్థిక మంత్రితో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగిన నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం