ఉక్రెయిన్లోని చైనీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేంతగా పరిస్థితులు లేవని, కాస్త సంయమనంతోనే ఉండాలని ఉక్రెయిన్లోని చైనా రాయబార కార్యాలయం సూచించింది. రష్యా దాడి ముగిసిన తర్వాతే వారిని చైనాకు త�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడో రోజూ బాంబుల మోత కొనసాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలు, ప్రజల నివాసాలపై కూడా రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెందిన
ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య రెండో రోజూ కొనసాగుతోంది. పలు నగరాలు, మిలటరీ బేస్లపై రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండర్ గ్రౌండ్లో దాక్కుండిపోయారు. తాజాగా…
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార
హైదరాబాద్ : రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని కానీ అలాంటిదేమీ జరగలేద�
ఓ వైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుండగానే.. చైనా మరో సంచలనానికి తెర లేపింది. తైవాన్ వైపు యుద్ధ విమానాలను పంపింది. అయితే ఇరు దేశాల మధ్య వివాదం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే
ఉక్రెయిన్కు చెందిన సైనిక యుద్ధ విమానం కీవ్ సమీపంలో కుప్పకూలినట్లు సమాచారం. అయితే ఇందులో 14 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఎందరు ప్రాణాలను కోల్పోయారు, ఎందరు బతికారన్న విషయాల�
ఉక్రెయిన్ గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గగనతలం ఆంక్షలు ఎత్తేయడంతోనే ఉక్�
ఉక్రెయిన్లో ఉండిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఉక్రెయిన్లో పరిస్థితులు గంభీర స్థితిలో ఉన్నాయన�