కీవ్: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు ఇతర ప్రధాన నగరాల స్వాధీనానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప�
భారత్ ఎల్లప్పటికీ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యూపీ ఎన్నికల సందర్భంగా బైరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భం
కీవ్: పొరుగు దేశమైన బెలారస్లో చర్చలకు రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది. తమ దేశంపై యుద్ధం కోసం రష్యా సైనికుల మోహరింపునకు బెలారస్ సహకరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన�
ఉక్రెయిన్లోని చైనీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేంతగా పరిస్థితులు లేవని, కాస్త సంయమనంతోనే ఉండాలని ఉక్రెయిన్లోని చైనా రాయబార కార్యాలయం సూచించింది. రష్యా దాడి ముగిసిన తర్వాతే వారిని చైనాకు త�
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చిన మూడో విమానం కూడా క్షేమంగా ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 240 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ విమానం ఆదివారం ఉదయానికి ఢిల్లీ ఎయిర్ ప�
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడో రోజూ బాంబుల మోత కొనసాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలు, ప్రజల నివాసాలపై కూడా రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెందిన
ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య రెండో రోజూ కొనసాగుతోంది. పలు నగరాలు, మిలటరీ బేస్లపై రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండర్ గ్రౌండ్లో దాక్కుండిపోయారు. తాజాగా…
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార
హైదరాబాద్ : రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని కానీ అలాంటిదేమీ జరగలేద�
ఓ వైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుండగానే.. చైనా మరో సంచలనానికి తెర లేపింది. తైవాన్ వైపు యుద్ధ విమానాలను పంపింది. అయితే ఇరు దేశాల మధ్య వివాదం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే