Leonardo DiCaprio | రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. గత 13 రోజులుగా రష్యా సైన్యం ఉక్రెయిన్లోని వివిధ నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నది. కాల్పుల విరమణకు సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల�
ఉక్రెయిన్ను ఉక్కుపిడికిలిలో బంధించాలని లక్ష్యంగా చేసుకొన్న పుతిన్ సేనలు ఇచ్చిన హామీలను కూడా తప్పుతున్నాయి. పౌరుల తరలింపునకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ప్రకటించిన రష్�
బిడ్డ ఎక్కడున్నా బతికుంటే చాలనుకొన్నది ఉక్రెయిన్లోని ఓ మాతృమూర్తి. ఈ క్రమంలో ప్రేమపాశాన్ని కూడా కాదనుకొన్నది. అందుకే కల్లోల ఉక్రెయిన్ నుంచి 11 ఏండ్ల కొడుకును వెయ్యి కిలోమీటర్ల దూరంలోని స్లొవేకియా దేశ�
శత్రు దేశపు యుద్ధట్యాంకుపై ఎక్కి, స్వదేశ పతాకాన్ని రెపరెపలాడించాడు ఓ ఉక్రెయిన్ పౌరుడు. రష్యా దాడులను నిరసిస్తూ పలువురు ఉక్రెయిన్ పౌరులు వీధుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇంతలో వీధుల్లోంచి వెళ్తున్న ఓ
ఉక్రెయిన్ నుంచి బయటపడటానికి ఎంతో మంది భారతీయులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తాను ప్రేమగా పెంచుకొంటున్న జంతువులను వదిలి ఒంటరిగా భారత్ రాబోనని ఏపీలోని తణుకుకు చెందిన డాక్టర్ గిరికుమార్ పాట
Russia – Ukraine War | నిన్న మొన్నటి దాకా స్వర్గసీమలా ఉన్న జన్మభూమి.. ఇప్పుడు నరకంగా మారిపోయింది. రష్యా మారణకాండతో ఉక్రెయిన్ రావణకాష్టంగా తయారైంది. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియక.. ఎప్పుడు ఏ చేదు వ�
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే వుంది. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే వుంది. అంతర్జాతీయ సమాజం మొత్తుకుంటున్నా… పుతిన్ మాత్రం ఎవ్వరి మాటా వినడం లేదు. ఉక్రెయిన్ తమ దారిలోక�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని సుమీలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు చేరిన వారిలో మూడు వేల మంది భారత �
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా, అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో జరిగే విచారణలో పాల్గొనేందుకు నిరాకరించింది. దీని కోసం తమ ప్రతినిధులెవ్వరినీ పంపకూడదని రష్యా నిర్ణయించింది. గత నెల 24న రష్యా దా�
మాస్కో: పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని ఉక్రెయిన్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మూడవ రౌండ్ శాంతి చర్చల్లో ‘నిర్మాణాత్మక’ వ�
న్యూఢిల్లీ: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 15,920 మంది భారతీయ విద్యార్థులను 76 విమానాల ద్వారా స్వదేశానికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గరిష్ఠం�