కీవ్: రష్యా దళాల దాడిలో యూరప్లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ధ్వంసమైంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 25వ రోజుకు చేరింది. పోర్ట్ నగరమైన మారియుపోల్ను రష్యా దళాలు చుట్టుముట్టాయి. వారం రోజులుగా ఇక్కడ దాదులను
కీవ్: సుమారు 400 మంది ఆశ్రయం పొందిన స్కూల్పై రష్యా దళాలు బాంబు దాడులు చేశాయని ఉక్రెయిన్ ఆరోపించింది. మారియుపోల్లోని ఆర్ట్ స్కూల్లో ఈ ఘటన జరిగిందని ఆ నగర పాలక మండలి తెలిపింది. బాంబుల దాడిలో భవనం పూర్తి
ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. బయటికి గాంభీర్యత నటిస్తున్నా… పుతిన్కు మాత్రం లోలోపల తీవ్రమైన భయం కూడా అంతే స్థాయిలో ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటూనే వుంది. యుద్ధం నుం�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం శనివారానికి 24వ రోజుకు చేరింది. రష్యా సైనిక దళాలు దాడులను తీవ్రం చేస్తున్నాయి. మైకోలైవ్లో ఉక్రెయిన్ ఆర్మీ బ్యారక్ను రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఉక్ర�
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక క్షీణత ప్రభావం అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరిక న్యూఢిల్లీ, మార్చి 18: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సంభవించే ప్రపంచ ఆర్థిక క్షీణత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం �
వాషింగ్టన్: జీవాయుధాలను నిషేధించాలని భారత్ మరోసారి డిమాండ్ చేసింది. శుక్రవారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి జీవాయు�
ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే చైనా, అమెరికా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న పరిణామాలను ఎవ్వరూ కోరుకోరని, ఈ పరిణామాల వల్ల ఎవ్వరి
ఉక్రెయిన్పై రష్యా నానాటికీ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్య నగరాలు, కార్యాలయాలు, పౌరుల ఆవాసాలపై కూడా దాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి �
పారిస్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్ మిషన్ ఎక్సోమార్స్ను నిలిపివేస్తున్నట్లు గురువారం
కీవ్: ఉక్రెయిన్పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినప్పటికీ రష్యా లెక్కచేయడం లేదు. గురువారం ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రం చేసింది. ఖార్కివ్ వెలుపల ఉన్న నగరమైన మెరెఫాలో ఒక స్కూల్, సా�
ఆపరేషన్ గంగా ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇప్పటికీ ఉక్రెయిన్లో తరలింపు కోసం 15 నుంచి 20 మంది భారతీయులు వేచి చూస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిం�
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. శుక్రవారం ఈ చర్చలు జరుగుతాయని వైట్హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇ