రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రతీ ఒక్క దేశం వారి వారి సొంత నిర్ణయాలు తీసుకునే
ఒకే ఒక్క కుక్క. దీంతో ఏమవుతుందిలే? ఆరోగ్యం బాగో లేదు కదా.. విడిచేద్దాం.. అనుకున్నారు రష్యా సైనికులు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా ఆర్మీ ఓ జాగిలం ఆరోగ్యం బాగోలేదని ఉక్రెయి�
స్టాక్హోం : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. నాటోలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ దేశంపై రష్యా సైనిక చర్యలను ప్రారంభించింది. మరో వైపు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా పలు దేశాలు నాటోలో చేరేందుక
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఉక్రెయిన్ శవాల దిబ్బగా మారిపోయింది. చిన్న పిల్లలతో కలిసి కుటుంబాలకు కుటుంబాలే శరణార్థులుగా వేరే దేశం వెళ్లిపోతున్నాయి. కాగా, రష్యా యుద్ధాన
కీవ్: రష్యా-ఉక్రెయిన్ స్నేహానికి చిహ్నంగా ఉన్న సోవియట్ కాలం నాటి భారీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో రాజధాని కీవ్లోని పురాతన స్నేహ విగ్రహం తొలగింపునకు కీవ్ నగర మేయర్�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 2-4 తేదీల మధ్య యూరప్లో పర్యటించనున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యల నేపథ్యంలో యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరి
డిస్పూర్ : అసోంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్ రైల్వేజంక్షన్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చెల్లుబాటయ్యే వీసాలు, పాస్పోర్టులు లేవని అధికార వర్గాలు పేర�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్నది. సోమవారం పశ్చిమ ఉక్రెయిన్లోని ఎల్వివ్ నగరంలో పలు మిస్సైళ్లతో జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరో వైపు అధ్యక్షుడు వోలోడ
మాస్కో: ఇటీవల మునిగిన రష్యా యుద్ధ నౌక, క్షిపణి క్రూయిజర్ మాస్కోవా చివరి ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో నల్ల సముద్రంలో ఉన్న రష్యా ప్రతిష్ఠాత్మక యుద్ధ నౌకపై �
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలోని బుచా పట్టణంలో సామూహిక సమాధుల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న బుచాలో ఆ దేశ సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఉక్రెయిన�
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని భారత ఆర్మీ అధ్యయనం చేస్తున్నది. ఈ వార్ నుంచి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవడంపై దృష్టిసారించింది. జాతీయ భద్రతా ప్రణాళికదారులు ఈ మేరకు భారత ఆర్మీ ప్రధాన కార్యాలయ�
వారిద్దరూ భార్యభర్తలు.. ఒకరిపై ఒకరికి ప్రేమ. కానీ అకస్మాత్తుగా వారి దేశంపై యుద్ధం వచ్చింది. భర్త స్వచ్ఛందంగా దేశసేవకోసం గన్పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్లిపోయాడు. భార్య శరణార్థిగా వే�