న్యూఢిల్లీ: ఢిల్లీ-మాస్కో మధ్య విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మధ్య వారంలో రెండు రోజులు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నది. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం మన దేశంలోని కంపెనీలకు, ముఖ్యంగా ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్లోని కంపెనీలకు వరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కీవ్: ఉక్రెయిన్తో ఒకవైపు చర్చలు కొనసాగిస్తున్న రష్యా, మరోవైపు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేస్తున్నది. నల్ల సముద్రంలోని పోర్ట్ సిటీ ఒడెస్సాపై ఆదివారం ఉదయం వైమానిక దాడులు చేసింది. దీంతో భారీగా మంటలు,
రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలుసుకోబోతున్నారా? ఇద్దరూ ఓ అంగీకారానికి రానున్నారా? ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్�
ష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎన్నో జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. బాంబు దాడులతో ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తున్నది. నిత్యం బాంబు మోతలతో జనం దద్దరిల్లిపోతున్నారు. యుద్ధం ప్ర�
కీవ్: దక్షిణ, ఉత్తర కొరియా మాదిరిగా ఉక్రెయిన్ను రెండుగా విభజించాలని రష్యా కోరుకుంటున్నదని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆరోపించారు. దేశం ముక్కలు కాకుండా ఉండేందుకు గొరిల్లా యుద్ధ విధానాన్ని
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రజలు ఆ దేశాన్ని వీడుతున్నారు. దీంతో ఉక్రెయిన్లోని పలు నగరాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఇర్పిన్ నగరానికి చెందిన కొందరు చివరి బ్యాచ్గా అక్కడి నుంచి బస్సుల్లో