ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే చైనా, అమెరికా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న పరిణామాలను ఎవ్వరూ కోరుకోరని, ఈ పరిణామాల వల్ల ఎవ్వరి
ఉక్రెయిన్పై రష్యా నానాటికీ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్య నగరాలు, కార్యాలయాలు, పౌరుల ఆవాసాలపై కూడా దాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఉక్రెయిన్ నుంచి �
పారిస్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్ మిషన్ ఎక్సోమార్స్ను నిలిపివేస్తున్నట్లు గురువారం
కీవ్: ఉక్రెయిన్పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినప్పటికీ రష్యా లెక్కచేయడం లేదు. గురువారం ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రం చేసింది. ఖార్కివ్ వెలుపల ఉన్న నగరమైన మెరెఫాలో ఒక స్కూల్, సా�
ఆపరేషన్ గంగా ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇప్పటికీ ఉక్రెయిన్లో తరలింపు కోసం 15 నుంచి 20 మంది భారతీయులు వేచి చూస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిం�
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. శుక్రవారం ఈ చర్చలు జరుగుతాయని వైట్హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇ
రష్యా చేస్తోన్న దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 9/11 దాడులతో పాటు, పర్ల్ హార్బర్ దాడులతో పోల్చారు. తమ దేశంపై రష్యా చేస్తున్న దాడులను చూస్తుంటే ఈ రెండు దాడులు గుర్తుకు వస్తున్నాయని జె�
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో కీవ్కు చెందిన ఓ మీడియా సంస్థ సంచలన విషయాన్ని బయటపెట్టింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశం కావాలన�
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో మనుషులతోపాటు జంతువులు కూడా ఆ దేశాన్ని వీడుతున్నాయి. ఉక్రెయిన్ జూలోని అటవీ జంతువులను పొరుగు దేశాలకు తరలిస్తున్నారు. ఆరు సింహాలు స్పెయిన్, బెల్జియంలోని జంతు ఆ�
రష్యా- ఉక్రెయిన్ వార్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా పోరులో ఉక్రెయిన్ ఓ కీలక దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. అయితే యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో మాత్రం చె�
ఉక్రెయిన్లోని మారియుపోల్లోని ఓ చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా బాంబులు వేసి విధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సిటీ కౌన్సిల్ ప్రకటించింది. అయిత�