రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు ప�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో సంస్థకు, అందులోని 43,373 మంది ఉద్యోగులకు భరోసా లభించినట్టయింది. సంస్థ ప్రభుత్వంలో విలీనం అవుతున్నప్పటికీ ఆర్�
ఆర్టీసీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింద�
TSRTC | ప్రగతి చక్రం ఇకపై మరింత వేగంగా పరుగులు పెట్టనున్నది. 9 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీలో ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. నిజాం కాలంలో 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర రైల�
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురును అందించింది. సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ విలీనానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జ�
ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీస�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్
వరంగల్లోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో సంస్థ శిక్షణ ఇవ్వనున్నది. రెండేండ్ల పాటు కొనసాగే ఈ కోర్సుకు పది, ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నది.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే టీ-9 టికెట్, టీ-24 టికెట్, ప్రత్యేక రోజుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. తాజాగా హైదరాబాద్ నుంచి �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు (శనివారం) నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్�
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీఎస్ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. నిరుడు 100 బస్టాండ్లను ఆధునీకరించగా.. ఈ ఏడాది 150 బస్టాండ్లను ఆధునీకరిం�