బస్సుల విలువ రూ.500 కోట్లు సరఫరా చేయనున్న ఒలెక్ట్రా కంపెనీ 20 నెలల్లో అందజేసేలా ఒప్పందం హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకొనేందుకు టీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో బస్సులకు ఆర్డర్�
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఎట్టకేల( compassionate appointments )కు అనుమతి లభించింది. కార్పొరేషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకో
ఆర్టీసీ ప్రయాణికులకు శ్రీవారి దర్శనం రోజూ 1,000 మందికి రూ.300 టికెట్లు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా�
ఎలాంటి సహాయ, సహకారమైనా అందిస్తాం నిమ్స్లో చికిత్స పొందుతున్న సిబ్బందిని కలిసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సంస్థ సిబ్బంది కోసం ఆర్టీసీ తార్నాక దవాఖానలో అన
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును కొట్టేసిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ రవికుమార్ కథనం ప్రకారం.. లంగర్హౌస్ నివాసి బండ
నష్టాలు ఉన్నా, 49 వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం బతికించుకొంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు లీటరుకు రూ.40 అదనంగా పెరిగినా, కరోనాతో సతమతమవుతున్న త�
పరిశుభ్రమైన బస్స్టాండ్లే సంస్థ లక్ష్యం పైలెట్ ప్రాజెక్టుగా ఎంజీబీఎస్లో అమలు బస్స్టాండ్లో టాయిలెట్ల వాడకం ఉచితం హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్స్టాండ్లు, బస్సులు, ఇతర ప్రయాణ ప�
పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగానే తాము డీజిల్ సెస్ను విధిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకే.. డీజిల్ సెస్ను విధిస్తున్నామని, ప్రజలందరూ దీనిని అర్థ�
మహబూబాబాద్, ఏప్రిల్ 01 : ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆర్టిసీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శిం
Sajjanar | భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగ�