Wanaparthy | వనపర్తి ఆర్టీసీ డిపో లాభాల బాట పట్టింది. డీఎంగా పరమేశ్వరి బాధ్యతలు చేపట్టాక నష్టాల్లో ఉన్న డిపోకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తం 65 డిపార్ట్మెంట్, 48 హైర్ బస్సులు ఉండగా.. 138 మంది డ్రైవర్లు, 198 మ�
Hyderabad | కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్తో నడిచే వాటిని ప్రవ�
TSRTC | ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు �
ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాహనదారులు రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఆర్టీసీ వాహనాలు నిలిచే జంక్షన్లలో ప్రైవేటు ప్యాసింజర్ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాలకు అధికారులు, దర్గా నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేశారు.
: ఆర్టీసీ పార్సిల్ అండ్ కార్గో విభాగం ప్రారంభమైన నాటి నుంచి ఏటేటా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తున్నది. పెరుగుతున్న రెవెన్యూతో సంస్థకు ఆర్థికంగా తనవంతు సహకారాన్ని అందిస్తున్నది. సేవలు ప్రారంభించిన రెండ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.