ప్రజా రవాణాలో భద్రత ముఖ్యమని, అనుమతి లేని వాహనాలలో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర�
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సంస్థలకు గత మార్చిలో చమురు కంపెనీలు డీజిల్ ధరలను భారీగా పెంచాయి. దాంతో బయట బంకుల్లోనే ఆర్టీసీ బస్సులు డీజిల్ పోయించుకునేవి. రెండు నెలలపాటు సంస్థ సిబ్బందితోపాటు ప్రయాణికు�
‘నేను నా ఉద్యోగంలో రాణిస్తా’ నినాదంతో ఏప్రిల్ చాలెంజ్ ఇన్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ నిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్ని డిపోల పరిధిలోని కండక్టరలకు శ�
ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా తీసుకున్న నిధులను వారి సహకార పరపతి సంఘానికి (సీసీఎస్కు) జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సొంత అవసరాలకు ఆ నిధులను వాడకూడదని తేల్చిచెప్పింది. విచారణను 18కి వ
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి నష్టాలు తగ్గి లాభాల బాట పడుతున్నది. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తీసుకున్న సానుకూల నిర్ణయాలు, ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యం వంటి పలు అంశాలపై చ
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�
పరకాల ఆర్టీసీ డిపో తరలిపోకుండా చర్యలు చేపట్టినట్లు, వారం రోజుల్లోనే రూట్ల పునరుద్ధరణ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్�
Wanaparthy | వనపర్తి ఆర్టీసీ డిపో లాభాల బాట పట్టింది. డీఎంగా పరమేశ్వరి బాధ్యతలు చేపట్టాక నష్టాల్లో ఉన్న డిపోకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తం 65 డిపార్ట్మెంట్, 48 హైర్ బస్సులు ఉండగా.. 138 మంది డ్రైవర్లు, 198 మ�
Hyderabad | కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్తో నడిచే వాటిని ప్రవ�
TSRTC | ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో టీఎస్ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు �
ఆర్టీసీలో కొత్తగా 1,360 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శనివారం అసెంబ్లీలో ఆ శాఖ నిర్వహణ పద్దు కింద రూ.1,644.46 కోట్లను ప్రతిపాదించారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాహనదారులు రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. ఆర్టీసీ వాహనాలు నిలిచే జంక్షన్లలో ప్రైవేటు ప్యాసింజర్ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.