ఆర్టీసీ వినూత్న ప్రయోగాలతో ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తున్నది. గతంలో నష్టాలతో అతలాకుతలమైన సంస్థ నేడు కుదురుకొని సరికొత్త ప్రయోగాలతో లాభాల బాటలో పయణిస్తున్నది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేప
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆర్టీసీ డీఎం కల్పన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆర్టీస�
ప్రయాణికుల రద్దీకి అనుగణంగా నూతన డీలక్స్ బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజల కోరిక మేరకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 7 నూతన డీలక్స్ బస్సులను ఆర్టీసీ రీజినల్ �
TSRTC | ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రోజు వివిధ పనులపై ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రతివారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను భారీగా పెంచడం ద్వ�
బస్సు ఎక్కుడుంది? ఎప్పుడొస్తుంది? అనేది తెలుసుకునే సౌలత్ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ‘ఆర్టీసీ బస్సు ట్రాకింగ్' యాప్తో బస్సు వేళలు, కదలికలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.
ప్రజా రవాణాలో భద్రత ముఖ్యమని, అనుమతి లేని వాహనాలలో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర�
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సంస్థలకు గత మార్చిలో చమురు కంపెనీలు డీజిల్ ధరలను భారీగా పెంచాయి. దాంతో బయట బంకుల్లోనే ఆర్టీసీ బస్సులు డీజిల్ పోయించుకునేవి. రెండు నెలలపాటు సంస్థ సిబ్బందితోపాటు ప్రయాణికు�
‘నేను నా ఉద్యోగంలో రాణిస్తా’ నినాదంతో ఏప్రిల్ చాలెంజ్ ఇన్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ నిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్ని డిపోల పరిధిలోని కండక్టరలకు శ�
ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా తీసుకున్న నిధులను వారి సహకార పరపతి సంఘానికి (సీసీఎస్కు) జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సొంత అవసరాలకు ఆ నిధులను వాడకూడదని తేల్చిచెప్పింది. విచారణను 18కి వ
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి నష్టాలు తగ్గి లాభాల బాట పడుతున్నది. ఆర్టీసీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తీసుకున్న సానుకూల నిర్ణయాలు, ఉద్యోగుల అనుకూల నిర్ణయాలతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యం వంటి పలు అంశాలపై చ
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�
పరకాల ఆర్టీసీ డిపో తరలిపోకుండా చర్యలు చేపట్టినట్లు, వారం రోజుల్లోనే రూట్ల పునరుద్ధరణ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్�