‘ఆర్టీసీ’.. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే సంస్థ. ఈ బస్సులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2023, జూలై 31న క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు జ�
RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అటవీశాఖ మంత్రి అల్�
ఆర్టీసీలో నవశకం మొదలు కాబోతున్నది. 91 ఏండ్ల సంస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేబినెట్ నిర్ణయించడంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరబోతున్నది. ముఖ్యమంత్ర�
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తొమ్మిది దశాబ్దాల నుంచి కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశా�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చరిత్రాత్మక నిర్ణయంతో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చ�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు ప�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో సంస్థకు, అందులోని 43,373 మంది ఉద్యోగులకు భరోసా లభించినట్టయింది. సంస్థ ప్రభుత్వంలో విలీనం అవుతున్నప్పటికీ ఆర్�
ఆర్టీసీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింద�
TSRTC | ప్రగతి చక్రం ఇకపై మరింత వేగంగా పరుగులు పెట్టనున్నది. 9 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీలో ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. నిజాం కాలంలో 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర రైల�
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురును అందించింది. సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ విలీనానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జ�
ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీస�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్