ఆర్టీసీ ఉద్యోగుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తించారని దీం తో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె
బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొన్ని గంటలు బ్రేక్ పడింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించి.. అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే గవర్నర్ తమిళిసై మోకాలడ్డుతుండడంతో కార�
గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆర్టీసీ విలీన బిల్లును నొక్కిపట్టడంపై కార్మికులు గళమెత్తారు. ప్రజాసంక్షేమాన్ని కాదని పక్కా రాజకీయాలు చ
పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చారిత్రక నిర్ణయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మెట్రో విస్తరణతో పాటు టీఎస్ ఆర�
‘ఆర్టీసీ’.. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నిర్వహించే సంస్థ. ఈ బస్సులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2023, జూలై 31న క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు జ�
RTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అటవీశాఖ మంత్రి అల్�
ఆర్టీసీలో నవశకం మొదలు కాబోతున్నది. 91 ఏండ్ల సంస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేబినెట్ నిర్ణయించడంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరబోతున్నది. ముఖ్యమంత్ర�
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తొమ్మిది దశాబ్దాల నుంచి కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశా�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చరిత్రాత్మక నిర్ణయంతో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చ�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు ప�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో సంస్థకు, అందులోని 43,373 మంది ఉద్యోగులకు భరోసా లభించినట్టయింది. సంస్థ ప్రభుత్వంలో విలీనం అవుతున్నప్పటికీ ఆర్�
ఆర్టీసీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింద�
TSRTC | ప్రగతి చక్రం ఇకపై మరింత వేగంగా పరుగులు పెట్టనున్నది. 9 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీలో ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. నిజాం కాలంలో 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర రైల�