ఆర్టీసీతో అడ్వర్టైజ్మెంట్కు సంబంధించిన ఒప్పందాలు చేసుకొని.. రూ.21 కోట్లు మోసం చేసిన ‘గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' నిర్వాహకుడిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జాయింట్ సీపీ ఏవీ ర�
RTC | ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించని పక్షంలో 5 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. అద్దె బస్సులకు నిర్వహించిన టెండర్లలో కూడా అద్దె బస్సుల యాజమానులు �
నాగర్కర్నూల్ బస్టాండ్లో నిలిపి ఉన్న కారు అద్దం పగలగొట్టి రూ.లక్ష యాభైవేలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుడు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..
ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ డిపోగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎంపికైంది. ఇందుకోసం వచ్చిన నగదుతోపాటు డిపోలోని ఉద్యోగులకు శుక్రవారం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బహుమతులు అందజేశారు. ఉత్తమ డి�
నష్టాలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆర్టీసీలో కార్గో సేవలను ప్రవేశపెట్టింది. దాంతో బస్సుల్లో వచ్చే సామగ్రిని దించి ఎత్తేందుకు హమాలీలు పని చేసేవారు.
ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి బస్టాండ్ను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకానికి �
ఆర్టీసీ బస్సులో విలువైన వస్తు వులు, నగదు ఉన్న హ్యాండ్ బ్యా గ్ను మరిచిపోయి వెళ్లిన ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. నాలుగు నెలల క్�
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అధికారులు శాఖల వారీగా నిధులను ప్రతిపాదించగా వాటిని ఆమోదిస్త�
హైదరా బాద్ నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏసీ బస్సులను పునరుద్ధరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు నగరంలో ఎనిమిది ఈ-మెట్రో ఏసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది.
ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) ప్రాజెక్టుకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.