గ్రేటర్లో బస్సులు అందుబాటులో లేక బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మండుతున్న ఎండల్లో సమయానికి బస్సులు రాక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ప్రయా�
ఆర్టీసీ బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపుల ధరలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ ప్రైస్ రివిజన్ సబ్ కమిట
ఆర్టీసీలో గత కొంతకాలంగా స్వల్ప కారణాలతో తొలిగించబడిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో విద్యార్థులు వేలాడుతూ వెళ్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న ఆర్టీసీ సంస్థ గ్రామీణ ప్రాంతాలక�
చాలెంజ్గా తీసుకుంటే సాధించలేనిదేమీ లేదని, ఉద్యోగులు, సిబ్బంది తమ విధులు బాధ్యతగా నిర్వర్తిస్తే ఆర్టీసీ అన్ని విధాలా ముందుకెళ్తుందని ఆ సంస్థ ఈడీ పురుషోత్తం అన్నారు.
అక్టోబర్ 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్' నిర్వహించారు. ఇందులో రాష్ట్రస్థాయిలో వరంగల్ జిల్లాకు మూడో స్థానం దక్కింది.
మా ఊరు కర్విరాల కొత్తగూడెం. తాటివనం మధ్య నుంచి రోడ్డు. తాటివనం దాటి ఫర్లాంగు పోతే లింగమంతుల సామి పెద్దగుట్ట. పెద్దగుట్ట అంచుకే.. ‘బహుజనుడా..! నిలబడు.. పోరాడు’ అని చెప్తున్నట్టు మారోజు వీరుని ధ్వజ స్థూపం. ఒత్త
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రయాణికులు సమస్యలతో స్వాగతం పలికారు. కండక్టర్ సైతం ఉచ
ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క-సారలమ్మ బంగారం (బెల్లం), కుంకుమను ఇంటికే అందజేస్తామని పేర్కొన్నార
గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ భూముల లీజు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించ డంతో పాటు, ఆర్టీసీ ఆస్తుల కోసం విలీనమంటూ.. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ... అధికా�
అతివేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో జరిగింది. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం...
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్కు ఇప్పట్లో కొత్త బస్సులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు సర�
మండలంలో ఆర్టీసీ బస్ కండక్టర్పై ప్రయాణికుడు శుక్రవారం దాడి చేశాడు. బాధిత కండక్టర్ రేయికుంట దేవదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో కుప్రియాల్ వద్ద ప్�