ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అధికారులు శాఖల వారీగా నిధులను ప్రతిపాదించగా వాటిని ఆమోదిస్త�
హైదరా బాద్ నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏసీ బస్సులను పునరుద్ధరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు నగరంలో ఎనిమిది ఈ-మెట్రో ఏసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది.
ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) ప్రాజెక్టుకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.
TSRTC | టీఎస్ఆర్టీసీకి ఈ దసరా పండుగ మంచి ఆమ్దానీ తెచ్చిపెట్టింది. దసరాకు సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, కోట్ల వర్షం కురిపించింది. కేవలం 11 రోజుల్లోనే సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చింది. పండుగ కో�
ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే అనేక పండుగ సీజన్లలో ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేసి, శుభకార్యాలకు బస్సులు అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఇదే కోవలో వచ్చే దసరాకూ ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రీజ�
నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించనున్న గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేస్తున్నది.
హైదరాబాద్ టీఎస్ఆర్టీసీ నడపనున్న ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు, కొత్త రూట్ల కోసం సంస్థ ఓ ఆన్ సర్వేను నిర్వహించనున్నది. ప్రయాణికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ ప్రైవేట్ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ �
నగరంలో మరో నాలుగు సిటీ బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు బుధవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు. ఉప్పల్ -మెహిదీపట్నం (113టీ ఐ/ఎం) సర్వీసు వయా హబ్సిగూడ, తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, దుర్గా�
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
పాత కథే పునరావృతమవుతున్నది. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీతో ఆమోదించిన బిల్లులకు రాజ్భవన్ రాజముద్ర వేయటంలో సాచివేత ధోరణిని అవలంబిస్తున్నది. ఈ నెల 11వ తేదీన పంపిన బిల్లులను గవర్నర్ ఇంతకాలం తొక్కిపెట్టి �