TSRTC | టీఎస్ఆర్టీసీకి ఈ దసరా పండుగ మంచి ఆమ్దానీ తెచ్చిపెట్టింది. దసరాకు సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, కోట్ల వర్షం కురిపించింది. కేవలం 11 రోజుల్లోనే సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చింది. పండుగ కో�
ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే అనేక పండుగ సీజన్లలో ఎక్కువ సర్వీసులు ఏర్పాటు చేసి, శుభకార్యాలకు బస్సులు అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఇదే కోవలో వచ్చే దసరాకూ ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం రీజ�
నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించనున్న గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేస్తున్నది.
హైదరాబాద్ టీఎస్ఆర్టీసీ నడపనున్న ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు, కొత్త రూట్ల కోసం సంస్థ ఓ ఆన్ సర్వేను నిర్వహించనున్నది. ప్రయాణికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ ప్రైవేట్ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ �
నగరంలో మరో నాలుగు సిటీ బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు బుధవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు. ఉప్పల్ -మెహిదీపట్నం (113టీ ఐ/ఎం) సర్వీసు వయా హబ్సిగూడ, తార్నాక, అడిక్మెట్, విద్యానగర్, దుర్గా�
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
పాత కథే పునరావృతమవుతున్నది. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీతో ఆమోదించిన బిల్లులకు రాజ్భవన్ రాజముద్ర వేయటంలో సాచివేత ధోరణిని అవలంబిస్తున్నది. ఈ నెల 11వ తేదీన పంపిన బిల్లులను గవర్నర్ ఇంతకాలం తొక్కిపెట్టి �
ఆర్టీసీ ఉద్యోగుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తించారని దీం తో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరె
బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొన్ని గంటలు బ్రేక్ పడింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించి.. అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే గవర్నర్ తమిళిసై మోకాలడ్డుతుండడంతో కార�
గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆర్టీసీ విలీన బిల్లును నొక్కిపట్టడంపై కార్మికులు గళమెత్తారు. ప్రజాసంక్షేమాన్ని కాదని పక్కా రాజకీయాలు చ
పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చారిత్రక నిర్ణయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మెట్రో విస్తరణతో పాటు టీఎస్ ఆర�