వరంగల్లోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో సంస్థ శిక్షణ ఇవ్వనున్నది. రెండేండ్ల పాటు కొనసాగే ఈ కోర్సుకు పది, ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నది.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే టీ-9 టికెట్, టీ-24 టికెట్, ప్రత్యేక రోజుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. తాజాగా హైదరాబాద్ నుంచి �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు (శనివారం) నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్�
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీఎస్ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. నిరుడు 100 బస్టాండ్లను ఆధునీకరించగా.. ఈ ఏడాది 150 బస్టాండ్లను ఆధునీకరిం�
తెలంగాణ రాష్ట సాధనతోనే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ నష్ర్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చారని నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
: గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టీ-9 టికెట్'ను అందుబాటులోకి తెచ్చింది. హైదర�
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంల�
నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అం�
ఆర్టీసీ వినూత్న ప్రయోగాలతో ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తున్నది. గతంలో నష్టాలతో అతలాకుతలమైన సంస్థ నేడు కుదురుకొని సరికొత్త ప్రయోగాలతో లాభాల బాటలో పయణిస్తున్నది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేప
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆర్టీసీ డీఎం కల్పన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆర్టీస�
ప్రయాణికుల రద్దీకి అనుగణంగా నూతన డీలక్స్ బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజల కోరిక మేరకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 7 నూతన డీలక్స్ బస్సులను ఆర్టీసీ రీజినల్ �
TSRTC | ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రోజు వివిధ పనులపై ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రతివారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను భారీగా పెంచడం ద్వ�
బస్సు ఎక్కుడుంది? ఎప్పుడొస్తుంది? అనేది తెలుసుకునే సౌలత్ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ‘ఆర్టీసీ బస్సు ట్రాకింగ్' యాప్తో బస్సు వేళలు, కదలికలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.