తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తీపికబురును అందించింది. సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ విలీనానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జ�
ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీస�
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్
వరంగల్లోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో సంస్థ శిక్షణ ఇవ్వనున్నది. రెండేండ్ల పాటు కొనసాగే ఈ కోర్సుకు పది, ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నది.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే టీ-9 టికెట్, టీ-24 టికెట్, ప్రత్యేక రోజుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. తాజాగా హైదరాబాద్ నుంచి �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు (శనివారం) నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్�
ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీఎస్ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. నిరుడు 100 బస్టాండ్లను ఆధునీకరించగా.. ఈ ఏడాది 150 బస్టాండ్లను ఆధునీకరిం�
తెలంగాణ రాష్ట సాధనతోనే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ నష్ర్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చారని నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
: గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టీ-9 టికెట్'ను అందుబాటులోకి తెచ్చింది. హైదర�
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంల�
నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న సిటీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ అం�