ఆర్టీసీలో డ్రైవర్ డ్యూటీ 8 గంటలే.. సిబ్బంది కొరత కారణం గా ఒకొకరు సుమారు 14 గంటలపాటు పనిచేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. ఇదే దశలో ముందుచూపు లేకుండా రాష్ట్ర సర్కారు అమలుచేసిన మహాలక్ష్మి పథ�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ (TGSRTC) కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
త్వరలో 300 కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తేవాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మహిళల ఉచిత ప్రయాణం రద్దీ కారణంగా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించాలని
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆరపేటకు చెందిన రాజారపు గణాదిత్య(13) పెద్దాపూర్ గు�
ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకెళ్తున్నదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అయితే తమ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టును నిర్మించినట్లు కాంగ్రెస్ జిల్లా మంత్రులు చెప్పుక
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం, కార్గో సేవలతో ఆదాయం పొందుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత ఆదాయంపై దృష్టిసారించింది. ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసిన పట్టణాల్లో వృథాగా ఉన్న ఆర్టీసీ స్థలాలపై ఆదాయ
ఆర్టీసీలో ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్సీఎస్) అమ లు బాధ్యతలను చలో మొబిలిటీ కంపెనీకి అప్పగించినట్టు సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Free Bus | ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాకు వ