జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆరపేటకు చెందిన రాజారపు గణాదిత్య(13) పెద్దాపూర్ గు�
ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకెళ్తున్నదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అయితే తమ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టును నిర్మించినట్లు కాంగ్రెస్ జిల్లా మంత్రులు చెప్పుక
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం, కార్గో సేవలతో ఆదాయం పొందుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత ఆదాయంపై దృష్టిసారించింది. ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసిన పట్టణాల్లో వృథాగా ఉన్న ఆర్టీసీ స్థలాలపై ఆదాయ
ఆర్టీసీలో ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్సీఎస్) అమ లు బాధ్యతలను చలో మొబిలిటీ కంపెనీకి అప్పగించినట్టు సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Free Bus | ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాకు వ
Manne Krishank | కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరు నెలల్లో ఆరు స్కాంలకు పాల్పడిందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడా�
గ్రేటర్ ఆర్టీసీ.. నిర్దేంచిన లక్ష్యాన్ని అధిగమించి పరుగులు తీస్తున్నది. రెండు వారాల టార్గెట్లో భాగంగా 25 డిపోలకు రూ. 34.79 కోట్లు నిర్దేశించగా.. 34.91 కోట్లను రాబట్టింది. మహాలక్ష్మి పథకం టికెట్లు కాకుండా మిగిలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీజీఎస్ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు అపాయింట్మెంట్ తేదీని ప్రకటి�
టిమ్స్ ట్రబుల్ ఇవ్వడంతో గద్వాల డిపో నుంచి దాదాపు గంటకుపైగా బస్సులు బయటకు రాలేదు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. విధులు నిర్వర్తించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు, మిగతా ఉద్యోగులు మంగళవారం వేకువజామ�
సార్వత్రిక ఎన్నికల వేళ సంక్రాంతి రికార్డును టీఎస్ఆర్టీసీ బ్రేక్ చేసింది. సంక్రాంతి సీజన్తో పోలిస్తే 10శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకొన్నారని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 9 నుంచి 1
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న జీవన్రెడ్డి కుటుంబ సభ్యులు, మ�