సాధారణంగా ఆర్టీసీలో ఉద్యోగులకు ఉద్యోగ విరమణ పొందిన రోజే ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ఆనవాయితీ. కానీ, ఇది గతంగా మారిందని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వేల మందికిపైగా ఉద్యోగులు �
సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ చుక్కలు చూపుతున్నది. సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నరకం చూపెడుతున్నది. రద్దీకి సరిపడా బస్సులు నడపక ఇబ్బందులకు గురి చేస్తున్నది. బస్సుల సంఖ్య పెంచుతామని ప్రభుత్వం ప్
ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయి ఆరునెలలు దాటింది. 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ రూ�
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లకు ప్రయాణికులు సులభంగా చేరుకునే ందుకు ఆర్టీసీ కొత్తగా పికప్ వ్యాన్స్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు అద్దె బస్సుల పేరుతో ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో బస్భవన్ కార�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో శుక్రవారం ఆర్టీసీ అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బ�
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, కార్మికుల పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆర్టీసీ మెజారిటీ యూనియన్ల జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు.
మెట్రో ఎక్స్ప్రెస్ బస్పాస్ కలిగిన ప్రయాణికులు లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ త దితర ఏసీ సర్వీసుల్లో 10శాతం రాయితీని పొందొచ్చని ఆర్టీసీ తెలిపింది.
ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను తగ్గించాలని, కొత్త బస్సులను కొనుగోలు చేసి ఉద్యోగులకు భద్రత, రక్షణ కల్పించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని టీజీఎస్ఆర్టీసీ జాక్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రయాణికులపై ఆర్టీసీ పెనుభారం మోపుతున్నది. రద్దీని ఆసరాగా చేసుకొని స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలను వసూలు చేస్తున్నది. పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులంటూ అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచుతుండటంపై ప్�
బతుకమ్మ, దసరా పండుగలకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 31.50 కోట్ల ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా అధికారులు ఈ నెల ఒకటి నుంచి 12వ తేదీ వరకు, 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపించారు. 16 రోజుల్లో 11 డిపోల పరి�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచడంపై టీజీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో 187, జిల్లాల్లో 87 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్�
రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. పండుగకు బంధువులు, స్నేహితులను కలుసుకోవడానికి అవకాశం ఉండటంతో కుటుంబంతో కలిసి ఇంటిబాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, సొంత, ప్రైవేటు వాహనాల�