హైదరాబాద్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తున్నదని, దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడరీతో చర్చించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్
దగా పడ్డ తెలంగాణను ఉమ్మడి పాలకుల కబంధహస్తాల నుంచి విడిపించి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది బీఆర్ఎస్సేనని టీఎంయూ వైస్ చైర్మన్, ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్రెడ్డి తెలిపారు. వరంగల్లో జరగనున్న బ�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఇల్లెందు నుండి వయా కారేపల్లి, కమలాపురం మీదుగా ఖమ్మం వరకు ఆర్టీసీ బస్ సర్వీస్ను శనివారం స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు.
KARIMNAGAR RTC | కరీంనగర్, తెలంగాణచౌక్, ఏప్రిల్ 9 : ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపో మేనేజర్లతో ఆర్ఎం రాజు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
మెహదీపట్నం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న ఏడు అడుగుల అమీన్అహ్మద్ అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగం ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను ఆదేశించారు. ఈమేరకు ఆయన ఎక్స్�
ఆర్టీసీలో సమ్మె హారన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సమ్మెకు వెనుకాడేది లేదని ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే స్పష్టం చేశాయి.
ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధిర ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం స్టాప్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు భిక్షపతి, ఫకీరయ్య మాట్�
‘ఓట్ల కోసం ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలతో నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను జీతాలు చెల్లించలేని స్థితికి తెచ్చారు.. ఆర్టీసీ, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చ�
ఆర్జీసీ బస్సుల్లో చిల్లర సమస్యను తీర్చేందుకు యాజమాన్యం కీలకనిర్ణయం తీసుకుంది. క్యూఆర్కోడ్ స్కానింగ్తో ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించింది. ప్రయాణికులు బస్సుల్లో వెళ్లే సమయాల్లో తగినంత చిల్�
RTC | రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని(RTC) ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి ఆర్టీసీ ప్రత్యేక రాయితీ కల్పించినట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. లహరి-నాన్ ఏసీ స్లీపర్కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10%, రాజ
విద్యుత్తు బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై నాగన్నగౌడ్ డిమాండ్ చేశారు. విద్యుత్తు బస్సులతో టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పుండదని స్పష్టం చేశార