ఆర్టీసీ రక్షణతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నది.
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రగిలిపోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రేవంత్రెడ్డి సర్కార్ తమను మోసగ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన �
మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 14 నుంచి 16 వరకు వరంగల్ రీజియన్ పరిధిలోని శైవపుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక మరో ఆటో డ్రైవర్ గుండె ఆగిపోయింది. 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగించిన ఆయన ఏడాదికాలంగా సరిగా నడువకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతామని వెల్లడించింది.
ఆర్టీసీలో యూనియన్లు అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని, విద్యుత్ బస్సుల విధానంలో ఆర్టీసీకి అవకాశం కల్పించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో గౌరవాధ్యక్షుడు, సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ �
ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జా తరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో మంగళవారం ఆయన సమీక్షించ�
సొంత రాష్ట్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తూ.. కానోళ్లపై ఎక్కడలేని మమకారాన్ని కురిపిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. సంక్రాంతికి సొంత ప్రాంతాలకు వెళ్లే ఆంధ్రా ప్రజలకు టోల్ చార్జీలు ఎత్తివేయాలని డిమ
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన రవాణా సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ అన్నారు.