ఆర్టీసీ సిబ్బందిపై అధికారులు వేధింపులు ఆపాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ప్రయాణీకుల సౌకర్యం, బస్టాండ్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. సోమవారం సాయంత్రం కొత్తగూడె
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్న ఐపీఎస్ అధికారి వై నాగిరెడ్డికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఆర్టీసీకి ఎండీగా నాలుగేండ్లపాటు సేవలందించిన సజ్జనర్.. హైదర�
ఆర్టీసీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సంస్థ కార్మికుల మస్టర్లు కుదించి.. వారి కడుపు కొట్టొద్దని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అన్ని డిపోల్లోని కార్మికులపై మేనేజర్ల వేధింపులు తక్�
అంతర్రాష్ట్ర కూడలి భద్రాచలం ఆర్టీసీ డిపోలో శ్రమ దోపిడీ జరుగుతుందంటూ టిమ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడలతో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఆడబిడ్డల పండుగ రాఖీపౌర్ణమికి ఆర్టీసీ స్పెషల్ బాదుడుతో స్వాగతం చెప్పింది. పలు బస్టాండ్లలో తీవ్రంగా ఉండే రద్దీని ఆసరా చేసుకొని.. స్పెషల్ బస్సులను రంగంలోకి దించింది.
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులకు 2021 వేతన సవరణ ఐదేళ్లు దాటినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ప్రశ్నించారు. చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలు పోషించలేక ఆర్టీసీ కార్మి�
బస్సు ప్రయాణికులు షెల్టర్లు లేక వర్షంలోనే తడుస్తున్నారంటూ శనివారం ప్రచురించిన నమస్తే తెలంగాణ కథనంపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. హైదరాబాద్లో అత్యవసరంగా నిర్మించాల్సిన 150 షెల్టర్ల ప్రతిపాదనలను జీహ�
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
గ్రామీణ ప్రాంత మహిళలపై ఆర్టీసీ చిన్నచూపు చూస్తున్నది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి దూరం చేస్తున్నది. చొప్పదండి మండలంలో తొమ్మిది గ్రామాలకు ఆర్టీసీ సేవలను నిలిపివేయగా, ప్రజలు, కాలేజీలకు వె�
ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక చట్టాల రక్షణ కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
నిజామాబాద్ మండల పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన ఓ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం గండి ప్రాంతంలో ఈ ప్రమా�