పరిశుభ్రమైన బస్స్టాండ్లే సంస్థ లక్ష్యం పైలెట్ ప్రాజెక్టుగా ఎంజీబీఎస్లో అమలు బస్స్టాండ్లో టాయిలెట్ల వాడకం ఉచితం హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్స్టాండ్లు, బస్సులు, ఇతర ప్రయాణ ప�
పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగానే తాము డీజిల్ సెస్ను విధిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకే.. డీజిల్ సెస్ను విధిస్తున్నామని, ప్రజలందరూ దీనిని అర్థ�
మహబూబాబాద్, ఏప్రిల్ 01 : ఆదాయ మార్గాలను పెంచుకుని ఆర్టీసీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆర్టిసీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ను ఆయన సందర్శిం
Sajjanar | భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగ�
‘వారానికి ఒకరోజు సొంత వాహనానికి సెలవిద్దాం-మన మంచి కోసం, రాష్ట్రం బాగు కోసం, మన టీఎస్ఆర్టీసీ మేలు కోసం’.. అంటూ ఓ యువకుడు ఫేస్బుక్, ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. జోగుళాంబ గద్వాల జిల్లా తప్పెట్టమొర్సు గ్ర�
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లా లక్ష్మాపూర్కు చెందిన రాములమ్మ (104) యాభై ఏండ్లుగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుండటంతో ఆమెను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్�
మహిళల రక్షణకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సమయంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, తక్షణ రక్షణ కోసం 9440970000 నంబర్కు వాట్సాప్ చేయాలని సంస్థ ఎండీ వీసీ �
సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ ర�
మేడారం భక్తుల సౌకర్యానికి ఆర్టీసీ శ్రీకారం సంగారెడ్డి, ఫిబ్రవరి 11: ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం మెదక్ రీజియన్ నుంచి మేడారం సమ్మక్క-సా�
ఖైరతాబాద్, జనవరి 22: ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ తెలిపారు. శనివారం టెస్ట్కు సంబంధ�