కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
‘గ్రాండ్ హెల్త్ ఫిట్నెస్ చాలెంజ్'లో భాగంగా ఇప్పటివరకు 20 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య వివరాలను సేకరించినట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు.
ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. ఔటర్ ఎక్కితే చాలు... ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఓఆర్ఆర్ అందుబాటులో ఉన్నది. ఓఆర్ఆర్పై ప్రజారవాణా వ్యవస్థను అందుబాటు�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులకు అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల అమలు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేయడంపై కార్మికులు, ఉద్యోగుల పక్షాన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.