ఆర్టీసీ బస్సులో ప్రయాణం అం టే నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ చిరునామాగా నిలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రారంభించడంతో ప్రయాణ�
Harish Rao | సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ ఆర్టీసీ టికెట్ ధరలను పెంచింది. టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Metro Rail | ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో పెద్ద పండుగైన విజయదశమికి ఆర్టీసీ సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో సొ�
పండుగ పూట సొంతూళ్లకు వెళ్దామని బస్టాండ్కు వస్తే బస్సుల్లేక.. వచ్చినవి సరిపోక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్లాట్ఫాం మీదకు వచ్చిన ప్రతి బస్సు క్షణాల్లో కిక్కిరిసిపోతోంది. దసరా రద్దీ నేపథ్యంలో ఈ నె�
దసరా పండుగ పూట సొంత గ్రామాలకు వేళ్లే వారు ప్రయాణానికి అవస్థలు పడ్డారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినా అవి ప్రధాన రహదారులకు తప్ప గ్రామాలకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదిలేక ప�
పట్టణంలోని పాత బస్టాండ్ స్థలం కబ్జాకు గురవుతున్నది. కొందరు తమ దుకాణాల ముందు అక్రమంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం తన దుకాణం ముందు మీటర్ ఎత్తులో గోడ నిర్మించిన ఓ వ్యక్తి.. తాజాగా (�
Traffic Restrictions | హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే సమయంలో తిరిగే సిటీ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధించినట్లు త
మద్యం అలవాటు లేనివాళ్లు కూడా మద్యం తాగినట్లు చూపుతున్న బ్రీత్ అనలైజర్ను మార్చకుండా డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ ఆర్టీసీ మణుగూరు డిపో అద్దె బస్సు డ్రైవర్లు, సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు �
రోడ్డు లేని గ్రామాలకు బస్సు నడపలేమని చెబుతూ ఆయా గ్రామాలవైపు క న్నెత్తి చూడని ఆర్టీసీ బస్సులు.. రోడ్డు సౌకర్యం మం చిగా ఉన్న గ్రామాలకు కూడా బస్సులను నడిపించడం లేదు.. ఒక వేళ కొన్ని గ్రామాలకు బస్సులను నడిపిస్�
ఆర్టీసీ బస్సులు లేక బడికి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగతా �
రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టి పల్లి, ఘనపూర్ గ్రామాల నుంచి కొల్చారం వస్తాం. స్కూల్, కాలేజ్ కలిపి రెండు వందల మంది దాకా ఉన్నాం. మాకు బస్సులు ఆప్తలేరు. పొద్దుగాల్ల టైంకు కలేజ్కి అందుతలేం.