పరీక్షా కేంద్రానికి రావడానికి విద్యార్థులు నానా యాతన పడుతున్నారు. మండల కేంద్రంలోని గంగు వెంకటకృష్ణారెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మానవపాడు, కేజీబీవీ, ఇ�
RTC Buses | సాయంత్రం 5 గంటల తర్వాత నల్లగొండ నుంచి చండూరు మీదుగా మాల్, చౌటుప్పల్ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డిఅన్నారు.
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ పల్లెలకు ప్రజారవాణా దూరమవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రద్దీ�
టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి కలిసొచ్చింది. పండుగ వేళ నడిపిన బస్సులతో దండిగా ఆదాయం సమకూరింది. ప్రత్యేక బస్సులను నడిపించడంతో టీజీఎస్ ఆర్టీసీకి రూ.112.46 కోట్లు వచ్చాయి. నిరుడు సంక్రాంతికి 4,962 ప్రత్యేక బస్సులను �
తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ పర్వదినమైన సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణం కష్టమనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదాయం గణనీయంగా ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా సర్వీసులు ఉండడ�
వికారాబాద్ ఆర్టీసీ డిపోకు మరో 50 బస్సులు కావాలని సంబంధిత శాఖ మంత్రిని కోరితే 6 బస్సులే పంపించారని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పండుగకు వనపర్తి జిల్లా నుంచి రైతులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అందులో భాగంగా వనపర్తి డిపోలో 110 బస్సులు ఉండగా.
Warangal | బస్సులో సీట్లు ఇవ్వడం లేదని దివ్యాంగులు వినూత్న నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం వారు చీరలు కట్టుకొని ఆందోళన చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నిర్ణీత సమయానికి చేరుకునేలా బస్సు సర్వీసులను నడపాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్ తండా వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్�
Kamareddy | కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy