మద్యం అలవాటు లేనివాళ్లు కూడా మద్యం తాగినట్లు చూపుతున్న బ్రీత్ అనలైజర్ను మార్చకుండా డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ ఆర్టీసీ మణుగూరు డిపో అద్దె బస్సు డ్రైవర్లు, సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు �
రోడ్డు లేని గ్రామాలకు బస్సు నడపలేమని చెబుతూ ఆయా గ్రామాలవైపు క న్నెత్తి చూడని ఆర్టీసీ బస్సులు.. రోడ్డు సౌకర్యం మం చిగా ఉన్న గ్రామాలకు కూడా బస్సులను నడిపించడం లేదు.. ఒక వేళ కొన్ని గ్రామాలకు బస్సులను నడిపిస్�
ఆర్టీసీ బస్సులు లేక బడికి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. మిగతా �
రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టి పల్లి, ఘనపూర్ గ్రామాల నుంచి కొల్చారం వస్తాం. స్కూల్, కాలేజ్ కలిపి రెండు వందల మంది దాకా ఉన్నాం. మాకు బస్సులు ఆప్తలేరు. పొద్దుగాల్ల టైంకు కలేజ్కి అందుతలేం.
Karimnagar | కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో బస్సులు లేక నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో మహి ళలు ఇబ్బంది పడ్డారు. నేడు ఉన్న ట్రిప్పులను రద్దు చేస్తుండటంతో విద్యార్థులు (Students) తీవ్ర అసౌకర్యా నికి గురవుతున్నారు.
RTC | ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, డెబిట్, క్
TGSRTC | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప�
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం’తో ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఆటో ఎక్కేవారు లేక గిరాకీలు తగ్గిపోయి ఉపాధి కోల్పోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. మొన్నటిదాకా నాలుగైదు ట్రిప్పులు కొట్టి సం
ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుక
ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుక
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, సంగారెడ్డి తదితర నియోజకవర్గాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయడానికి ఏపీ బాట పట్టారు. ఈనెల 13న తెలంగాణతో పాటు ఏపీలోనూ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి.
TSRTC | ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ నగరం నుంచి వివిధ జిల్లాలకు, పట్టణాలకు 2 వేల ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇబ్బందులు త ప్పడం లేదు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుం చి బస్టాప్లో మహిళలు కనిపిస్తే డ్రైవర�