మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటి నుంచి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో సీట్ల కోసం కొట్లాటలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.
ఒకప్పుడు ఆర్టీసీ అంటేనే ప్రత్యేక స్థానం ఉండేది. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని, ఆ ర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అంటూ, చెయ్యి ఎత్తిన చోట ఆపాలనే నినాదాలు, ఆదేశాలు ఉండే వి. కానీ ఇప్పుడు తెలంగాణ ఆ ర్టీసీ బ
ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నగరంలో సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది నగరవాసులు, ఉద్యోగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు క్యాబ్ సేవలను వినియోగించుకు�
తుక్కుగూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పటికే తక్కువ సర్వీసులతో బస్సులు నడుస్తుంటే ఉన్న వాటిని కాంగ్రెస్ సభకు తరలించడ
ఆర్టీసీ బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపుల ధరలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ ప్రైస్ రివిజన్ సబ్ కమిట
TSRTC | నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్య�
Gadwal | ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో పాఠశాలలకు చేరుకునేందుకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్టర్లో స్కూల్కు బయ
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయ
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి మార్చి 16వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారు
మేడారం సమ్మక జాతరకు హుజూరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను ఆదివారం స్థానిక బస్టాండ్లో డిపో మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 25 వరకు నిత్యం 120 బస్సులు హుజూరాబాద్
వనదేవతలు సమ్మక్క-సారలమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి �