ఆకాశంలో సగం.. బస్సులో ఫుల్ అనే రోజులు వచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత పురుష ప్రయాణికుల పాట్లు అన్నీఇన్నీ కావు. టికెట్ తీసుకొని ప్రయాణించే పురుషులేమో నిలబడి ప్రయాణం
మహాలక్ష్మి పథకంతో అద్దె బస్సులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్లో ఆ సంఘం సర్వసభ్య సమావేశంల�
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన గుర్తింపుకార్డుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో కండక్టర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిం�
ఈనెల 30న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఆటోడ్రైవర్స్ జేఏసీ చైర్మన్ ఎండీ అంకుషావలి, ఉమ్మడి జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షుడు చిర్ర రమేశ్గౌడ్ తెలిపారు. మంగళవార
ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద ఆటోడ్రైవర్లు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్�
మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ బస్సు లు.. ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్తో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సీటు కాదు కదా.. బస్సులో నిల్చుండే జాగ కూడా దొరకడం లేదు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరు తో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం తమ ఆదాయానికి గండికొట్టిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆటో యూనియన�
‘మహిళలను గౌరవించండి.. వారికి కేటాయించిన సీట్లను వారికే ఇవ్వండి’.. ఇది ఆర్టీసీ బస్సుల్లో కనిపించే స్లోగన్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణ�
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని పిల్లాపాపలతో అమ్మవారి దర్శనానికి వచ్చాం. కానీ ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు నడపడంలో విఫలమయ్యారు’ అని పలువురు మహిళలు, ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. తిరుగు ప్రయాణంలో సరిపడా బస్సు లు లేక రోజంతా ఇక్కడే చిక్కిపోయారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఆర�
TSRTC | హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరు�
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన సూపర్లగ్జరీ బస్సులను సమకూర్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. సుశిక్షతులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ ఒక ప్రక
దసరా పండుగ కోసం ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 374 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు.