దూరప్రాంతాలు, ఇతర రాష్ర్టాలకు ఉమ్మడి జిల్లా నుంచే వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేసిన తర్వాత.. డైరెక్ట్ సర్వీసులు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం.. ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. అరకొర బస్సులు, వచ్చిన బస్సుల్లో ప్రయాణికుల రద్దీతో సమస్యగా మారింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు భారీ సంఖ్యలో ఆర్టీ
ఆర్టీసీ బస్సుల్లో మగవారికి 50శాతం సీట్లు కేటాయించాలని ప్రయాణికులు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేసినట్లు షాద్నగర్ ఆర్టీసీ డీఎం ఉష తెలిపారు. గురువారం డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డీ�
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారంతా సెలవులు ముగియడంతో నగరాలు, పట్టణాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరుస్తున్నాయి. బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గురువారం విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తమను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో కలిసి మంచిర్యాల బస్టాండ్కు చేరుకోగా.. ఆ ప్రాంతం కిక్కిర�
ప్రయాణికుల రవాణాకు బస్సులు సరి పోవడం లేదు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్తో ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల సంఖ్య రెట్టింపయ్యింది. యాదగిరిగుట్టతో పాటు పలు క్షేత్రాలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక ప్రా�
ప్రభుత్వ పథకాల కోసం ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పథకాలన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని, ప్రతి కుటు
రాష్ట్రంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించి పోలీస్ శాఖ వారు వాహనాలపై విధించిన పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా�
ఆకాశంలో సగం.. బస్సులో ఫుల్ అనే రోజులు వచ్చాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత పురుష ప్రయాణికుల పాట్లు అన్నీఇన్నీ కావు. టికెట్ తీసుకొని ప్రయాణించే పురుషులేమో నిలబడి ప్రయాణం
మహాలక్ష్మి పథకంతో అద్దె బస్సులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బా మధుకర్రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్లో ఆ సంఘం సర్వసభ్య సమావేశంల�
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన గుర్తింపుకార్డుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో కండక్టర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిం�
ఈనెల 30న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఆటోడ్రైవర్స్ జేఏసీ చైర్మన్ ఎండీ అంకుషావలి, ఉమ్మడి జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షుడు చిర్ర రమేశ్గౌడ్ తెలిపారు. మంగళవార
ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద ఆటోడ్రైవర్లు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్�